ఆర్టీసీ కార్మికుల సమ్మె విచ్ఛిన్నానికి ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈ వెంకన్న ఆరోపించారు. సమ్మె చేయడానికి తేదీని ప్రకటించిన నేపథ్యంలో కార్మికులను సమాయత్తపరిచేందు కు డిపోలవార
ప్రమాదాల నివారణే లక్ష్యంగా టీజీఎస్ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, అధికారులు, సిబ్బంది పనిచేయాలని సంస్థ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుస్రోషాఖాన్ పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రతా వార�
ప్రయాణికులకు రోడ్డు-భద్రతపై అవగాహన కల్పించాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు సూచించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా బుధవారం హైదరాబాద్లోని జూబ్లీ బస్టాండ్(జ�
ఏమనుకుంటున్నరు మీరు.. సూర్యాపేట రాని.. మావాళ్లతో కొట్టిస్తం.. ఉద్యోగం ఎట్ల చేస్తరో చూస్తం.. సస్పెండ్ చేయిస్తం..’.. ఇదేదో పగ, ప్రతీకారాలతో చెలరేగిపోయి ఒకరినొకరు అనుకున్న మాటలు కాదు.. తమ చుట్టం కోసం బస్సు ఆపలేద�
RTC jobs | టీఎస్ఆర్టీసీని డ్రైవర్లు, కండక్టర్ల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. మహిళలకు ఉచిత ప్రయాణంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా బస్సులను నడిపేందుకు సరిపోయేంత సిబ్బంది లేక, ప్రతి నిత్యం ప్రజల నుంచి ఆర్టీసీ విమర�
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కండక్టర్ కుటుంబానికి ఆర్టీసీ అండగా నిలిచింది. బాధిత కుటుంబానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) సహకారంతో రూ.40 లక్షల ఆర్థికసాయం అందజేసింది. ఈ ఏడాది సెప్టెంబర్లో మెదక్ �
Karnataka | కర్ణాటకను ‘బదిలీల’ అవినీతి(వ్యాపారం) కుదిపేస్తున్నది. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల్లో అవినీతికి పాల్పడుతున్నదని, రాజకీయ అవసరాల కోసం ఉద్యోగులను బలి తీసుకుంటున్నద�
ఆర్టీసీ మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడంతో భాగంగా యాజమాన్యం అనేక రకాలైన వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఒక పక్క నగర ప్రయాణికులను ఆకర్షించే పథకాలు ప్రారంభిస్తూనే మరో పక్క డ్రైవర్లు, కండక్ట
ప్రయాణికులతో మర్యాదగా మెలగాలని కండక్టర్లకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు. కండక్టర్లు, డ్రైవర్లే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని డిపోల్లో కండక్టర్లకు టీఎస్ఆర్ట