బారాబంకి మృతులకు రూ.2లక్షల ఎక్స్గ్రేషియా | ఉత్తరప్రదేశ్ బారాబంకి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద సంఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఈ స�
ఢిల్లీ,జూలై:హైతీ అధ్యక్షుడు జోవెనెల్ మోయిజ్ హత్య పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించారు.హైతీ ప్రథమ మహిళ మార్టిన్ మోయిజ్ పై జరిగిన దాడిని ఆయన ఖండించారు. ‘‘హైతీ అధ్యక్షుడు జోవెనెల్ మోయిజ్ �
భారత క్రీడారంగానికి శాశ్వత లోటు | ఫ్లయింగ్ సిఖ్గా ఖ్యాతిగడించిన భారత స్ప్రింట్ దిగ్గజం మిల్కాసింగ్ మృతి పట్ల మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు.
కాళీపట్నం రామారావు మృతిపట్ల సంతాపం | ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు మాస్టారు మృతిపట్ల భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సంతాపం వ్యక్తం చేశారు.
మాజీ సీఎస్ మృతి పట్ల ఉప రాష్ట్రపతి సంతాపం | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాప ప్రకటించారు.
సీఎం కేసీఆర్| ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరోనా బారినపడిన ఎస్వీ ప్ర�
తెలంగాణ| ప్రముఖ చిత్రకారుడు గోపి మరణం పట్ల ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాల పాటు ఇల్లస్ట్రేటర్గా, కార్టూనిస్ట్గా తన కుంచెతో అద్భుత ప్రతిభను కనబరిచారని కొనియాడా�
మంత్రి హరీశ్| కేంద్ర మాజీమంత్రి, రాష్ట్రీయ లోక్దళ్ అధినేత (ఆర్ఎల్డీ) అజిత్ సింగ్ మరణం పట్ల మంత్రి హరీశ్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.