టీఆర్ఎస్ నాయకుడు, టీఆర్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ స్వర్గీయ తీగల కృపాకర్రెడ్డి మొదటి వర్ధంతి కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డి,
హైదరాబాద్ : ప్రముఖ కవి, గేయ రచయిత కందికొండ యాదగిరి మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కందికొండ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థ�
హైదరాబాద్ : ప్రముఖ కవి, గేయ రచయిత కందికొండ యాదగిరి మరణం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గత కొద్దికాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కందికొండ మృతికి సీఎం కేసీఆ�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుక్రవారం జార్ఖండ్ రాజధాని రాంచీకి వెళ్లనున్నారు. గతేడాది గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయనున్నారు. ర�
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ను మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఆమె తండ్రి లింగ్యానాయక్ ఈ నెల 17 మరణించడంతో.. మంత్రి కేటీఆర్ ఆదివారం మహబూబాబాద్ జిల్లా
Bappi Lahiri | సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహిరి మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ఆయన సంగీతం వైవిధ్యమైన భావోద్వేగాలను అందంగా వ్యక్తికరించిందని, అన్ని తరాలవారిని అలరించిందని ప్రధాని అన్నారు.
Minister KTR | లెజెండరీ సింగర్, గాన కోకిల లతా మంగేష్కర్ మృతిపట్ల మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. భారతదేశ సినీ సంగీత రంగానికి దశాబ్దాలపాటు ఎన్నో అద్భుతమైన పాటలు అందించిన లతా మంగేష్కర్ మరణం తీరని లోటు అన్నారు.
Chiranjeevi | సీనియర్ నటుడు, హీరో కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్ బాబు మృతిపట్ల మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మహేశ్బాబుతోపాటు కృష్ణ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
Gadari Kishore | తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తండ్రి గాదరి మరయ్య పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. కిషోర్ కుటుంబానికి ఎంపీ బడుగుల, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి
ఖమ్మం: ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆర్ధికశాఖ మంత్రిగా పలు పదవ
sirivennela seetharama sastry | ప్రముఖ తెలుగు సినీగేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంపట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సంతాపం ప్రకటించారు.