మంత్రి హరీశ్| కేంద్ర మాజీమంత్రి, రాష్ట్రీయ లోక్దళ్ అధినేత (ఆర్ఎల్డీ) అజిత్ సింగ్ మరణం పట్ల మంత్రి హరీశ్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
సబ్బం హరి మృతి పట్ల సంతాపం | విశాఖ మాజీ ఎంపీ, మేయర్ సబ్బం హరి మృతి పట్ల భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం తెలిపారు. సబ్బం హరితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ| మాజీ అటార్నీ జనరల్ సొలి సొరాబ్జీ మృతిపట్ల సుప్రీకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంతాపం తెలిపారు. ప్రాథమిక, మానవ హక్కుల పరిరక్షణకు సొరాబ్జీ కృషి మరువలేనిదని చెప్పా
ఎమ్మెస్సార్| పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎం సత్యనారాయణ రావు మృతిపట్ల ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ సంతాపం తెలిపారు. ఎంఎస్సార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత�
సీఎం కేసీఆర్| ప్రముఖ పద్యకవి, రాష్ట్ర ప్రభుత్వ దాశరథి అవార్డు గ్రహీత తిరునగరి రామానుజయ్య మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆలేరుకు చెందిన తిరునగరి సాహితీ సేవను సీఎం స్మరిం�
ఉపరాష్ట్రపతి| ప్రముఖ వైద్యులు డాక్టర్ కాకర్ల సుబ్బారావు మృతిపట్ల ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వైద్యరంగానికి కాకర్ల
మాజీ మంత్రి చందూలాల్| మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ మృతి పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.