చారిత్రక వరంగల్ను రాష్ర్టానికి రెండో రాజధాని చేయాలనే సంకల్పంతో నగర సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని, అందుకనుగుణంగా అధికారులు పనిచేయాలని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మ
Somasekhar Reddy | చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ సమగ్రాభివృద్ధికి కుషాయిగూడ సంక్షేమ సంఘం కృషి చేస్తుందని సంఘం అధ్యక్షుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సింగిరెడ్డి సోమశేఖర్రెడ్డి పేర్కొన్నారు.
హుస్నాబాద్ పట్టణ సమగ్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని గాంధీచౌక్లో కొత్తగా ఏర్పాటు చేసి�
జిల్లా సమగ్ర అభివృద్ధిలో బ్యాంకులు కీలక భూమిక పోషిస్తున్నాయి. అన్ని వర్గాల ప్రజానీకానికి అండగా నిలుస్తున్నాయి. వార్షిక రుణ ప్రణాళికను పక్కాగా అమలు చేయించి బ్యాంకుల ద్వారా లక్ష్యానికి మించి రుణాలు అంది
నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ, సెయిట్ జోసెఫ్ కాలనీలో చేప�
ఎన్నికల ముందు తాము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ తెలిపారు. మంగళవారం మండలంలోని కేశవాపూర్ గ్రామంలో సుమారు రూ. 5.40కోట్ల అభివృద్ధి పనులకు జడ్పీ చైర్మన్ మారెపల్
‘రాష్ర్టాన్ని ఏండ్లకేండ్లు పాలించిన కాంగ్రెస్ చేసిందేమీ లేదు. సొంత లాభం చూసుకున్నారే గానీ, ఏ ఒక్క పనీ చేయలే. వాళ్లకు ప్రజలపై ప్రేమ లేదు. అభివృద్ధిపై ఎజెండా లేదు. దొంగ మాటలతో గెలవాలని చూస్తున్నరు’ అని మంత
గిరిజనుల సమగ్ర అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో శన�
Minister Puvvada | విజన్ ఉన్న మహానేత ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) తోనే తెలంగాణ సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్(Minister Puvvada) అన్నారు.
జీడీపీ వృద్ధి రేటులో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉన్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. జీఎస్టీతోపాటు 19 శాతం జీడీపీలోనూ వృద్ధి సాధించి పట్టణాలు, గ్రామాలను కూడా సీఎం కేసీఆర్ ప్రగతి పథంలో న�