వయో వృద్ధులను నిరాధరిస్తున్న కుమారులపై వయోవృద్ధుల సంరక్షణ చట్టం కింద చర్యలకు జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ అదేశాల మేరకు శనివారం ఆర్డీవో కార్యాలయంలో ఏవో రవికాంత్ విచారణ నిర్వహించారు.
సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించేందుకు చొరవచూపాలంటూ బాధితులు అధికారుల ఎదుట మోకరిల్లారు. ఏండ్లు గడుస్తున్న తాము ఎదుర్కొంటున్న సమస్యలకు ముగింపు లభించటం లేదంటూ, స్థానిక అధికారులకు ఫిర్య�
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులకు సూచించారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్
Illegal Construction | ఉప్పల్ నాగోల్ ప్రధాన రహదారి సమీపంలో భవన నిర్మాణం పూర్తి చేసిన తర్వాత.. అందులో సెట్ బ్యాక్ స్థలంలో రేకులతో కమర్షియల్ షెడ్ నిర్మాణం చేపడుతున్నారని మహిళలు అధికారులకు తెలియజేశారు.
ఇలాంటి అక్రమ నిర�
రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) నిధులు పక్కదారి పట్టాయి. సోషల్ ఆడిట్ నివేదికలో ఈ విషయం తాజాగా వెల్లడైంది. రికవరీ కూడా అంతంత మాత్రంగానే చేసినట్టు తేలింది.
Prajavani | సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్ , అబ్దుల్ హమీద్తో కలిసి కలెక్టర్ వి�
‘మీకందరికీ తెలుసు ముఖ్యంగా రాజకీయ నాయకులకు.. ఎవరితోనైనా చెలగాటమాడొచ్చు కానీ టీచర్లతో చెలగాటమాడితే ఏమీ అనరు.. పోలింగ్ బూత్ల్లో మాత్రం వాళ్లు చెయ్యాల్సింది చేస్తారు.’ ఇది తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్స�
జీహెచ్ఎంసీలో జరుగుతున్న నిర్వహణ పనుల్లో అక్రమాలకు తావులేకుండా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. బడ్జెట్ కేటాయింపుల నుంచి బిల్లుల చెల్లింపు వరకు సమగ్ర పరిశీలన చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే జోనల్�
Advertisements | గత మూడేళ్లలో ప్రైవేట్ టెలివిజన్ ఛానెల్స్లో అసభ్యకరమైన, అభ్యంతరకమైన ప్రకటనలపై 73 ఫిర్యాదులు వచ్చాయని కేంద్రం పార్లమెంట్కు తెలిపింది. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర సమాచార, ప్రసారశాఖ �
హైదరాబాద్లో ఇటీవల డీఎస్సీ టీచర్ల భర్తీలో కొందరి అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న దగ్గర ఉపాధ్యాయులను కేటాయించకపోవడం.. అవసరం లేని చోట టీచర్లను కేటాయించడం చేశారు. పాఠశాలలో ఉన్�
గత నాలుగేండ్లుగా షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ (ఎన్సీఎస్సీ)కు 47 వేల ఫిర్యాదులు అందాయి. అధికారులు తాజాగా విడుదల చేసిన డాటా ప్రకారం ఇందులో ప్రధానంగా దళితులపై దాడులు, భూమి, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి