Donations | హైదరాబాద్ కు చెందిన ఏబీఆర్ కేఫ్ అండ్ బేకర్స్ సంస్థ ప్రతినిధులు బాబురావు అనుముల, శశాంక్ అనుముల అనే ఇద్దరు భక్తులు శనివారం తిరుమల బర్డ్ ట్రస్ట్ కు రూ.10 లక్షల విరాళం అందించారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నిన్న వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు 30 కంపార్టుమెంట్లలో వేచియున్నారు.
TTD | ఖమ్మం జిల్లాకు చెందిన గుర్రం వెంకటేశ్వర్లు టెక్స్ టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్అంకిత్ టీటీడీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని (స్విమ్స్) పథకానికి రూ.30 లక్షలు విరాళం గా అందించారు.
Devotees Rush | ఏపీలోని పలు ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవుల కారణంగా తిరుమల తో పాటు శ్రీశైలం ఆలయానికి భక్తుల తాకిడి రెట్టింపు అయ్యింది.