Meitei-Kuki Communities Hug | జాతుల మధ్య ఘర్షణలతో రగులుతున్న మణిపూర్లో అరుదైన సంఘటన జరిగింది. పొరపాటున కుకీ ప్రాంతంలోకి ప్రవేశించిన మైతీ యవకులను ప్రాణాలతో విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలో ఘర్షణలు మొదలైన తర్వాత తొలిసారి మైతీ,
ప్రజలు ఉన్నతంగా ఎదిగేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్�
Minister Jagadish Reddy | రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Minister Jagadish Reddy ) అన్నారు.
Minister Sabitha Reddy | బీఆర్ఎస్తోనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Reddy) అన్నారు.
MLA Sanjay Kumar | రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యం ఇస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్( Mla Sanjay kumar ) వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేండ్లలో అన్ని రంగాలతోపాటు అత్యంత ప్రధానమైన విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తూ పేద, మధ్య తరగతి వర్గాలకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నది. గురుకుల పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కళాశాలల ఏర్
సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వాలు బలహీన వర్గాలను పట్టించుకోలేదని, బీఆర్ఎస్ సర్కార్ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సంగారెడ్డి ప�
ప్రభుత్వం అంటే ప్రజలకు మేలు చేయాలి. పాలకుడు తనను నమ్మిన ఓటర్లకు న్యాయం చేయాలి. కానీ.. ప్రధాని మోదీకి, బీజేపీ ప్రభుత్వానికి ప్రజల రక్తాన్ని పీల్చడం మాత్రమే తెలుసు. ఎనిమిదేండ్ల పాలనను చూస్తే ఇది స్పష్టంగా అ�