ఇంగ్లండ్లోని విఖ్యాత లార్డ్స్ స్టేడియం మరో రెండు కీలక మ్యాచ్లకు వేదిక కానున్నది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్స్ (డబ్ల్యూటీసీ) లో భాగంగా నిర్వహించనున్న 2023, 2025 ఫైనల్స్కు లార్డ్స్ వేదిక కానున్నది. ఈ మేరక
Commonwealth Games | కామన్వెల్త్ క్రీడలు బర్మింగ్హోంలో ఈ నెల 28 నుంచి ప్రారంభంకానున్నాయి. గేమ్స్ ప్రారంభానికి ముందే రెండురోజుల ముందే భారత్కు షాక్ తగిలింది. ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా క్రీడలకు దూరమ�
జులై 28 నుంచి యూకేలోని బర్మింగ్హోమ్ వేదికగా ప్రారంభం కావాల్సి ఉన్న కామన్వెల్త్ క్రీడలకు ముందు పలువురు అథ్లెట్లు అబాసుపాలవుతున్నారు. డోప్ టెస్టులలో పట్టుబడుతూ ఉజ్వల కెరీర్లు పాడుచేసుకుంటున్నారు. ఇప్ప
24 ఏండ్ల తర్వాత కామన్వెల్త్ గేమ్స్ క్రికెట్ పోటీలు రెండు దశాబ్దాల తర్వాత తిరిగి కామన్వెల్త్ గేమ్స్లో చోటు దక్కించుకున్న క్రికెట్లో.. సత్తాచాటాలని భారత మహిళల జట్టు తహతహలాడుతున్నది. మన అమ్మాయిలు ఆడన
కుస్తీ మన దేశానికి వెన్నతో పుట్టిన విద్య. ఈ మట్టితో మల్లయోధులకు ఉన్న అనుబంధం మరువలేనిది. ప్రత్యర్థి ఎంతటోడు అయినా మట్టికరిపించడమే లక్ష్యంగా మల్లయోధులు చేసే విన్యాసాలు అందరినీ కట్టిపడేస్తాయి. ఊపిరి సలు�
చానుపై భారీ అంచనాలు మరో 8 రోజుల్లో కామన్వెల్త్ గేమ్స్ టోక్యో ఒలింపిక్స్ ప్రారంభమైన తొలి రోజే రజత పతకం సాధించి..యావత్ భారతావనిని ఆనంద డోలికల్లో ముంచెత్తిన స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను.. మరో మ
ఈ నెల 28 నుంచి ఇంగ్లండ్ లోని బర్మింగ్హమ్ వేదికగా జరుగబోయే కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత మహిళల క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారిగా క్రికెట్ ను ప్రవేశపెట్టబోత�
కామన్వెల్త్పై బాక్సర్ నిఖత్ వ్యాఖ్య న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్లో భారత బాక్సర్లు సత్తాచాటుతారనే నమ్మకం తనకుందని ప్రపంచ చాంపియన్, తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ పేర్కొంది. బ�
ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్లో స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా భారత త్రివర్ణ పతాకధారిగా వ్యవహరించే అవకాశం కనిపిస్తున్నది. టోక్యో ఒలింపిక్స్లో పసిడి పతకంతో కొత్త చరిత్ర సృష్టించిన నీర
సత్తాచాటిన తెలంగాణ బాక్సర్ ఏకపక్ష విజయాలతో విజృంభణ లవ్లీనా, నీతు, జాస్మిన్కు బెర్తులు ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్.. మరో ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు అర్హత సాధించింది. అంతర్జాతీయ వేదికలపై త్రివర్ణ పతాకా�
హైదరాబాద్ : కామన్వెల్త్ గేమ్స్కు ఎన్నికైన నిఖత్ జరీన్ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా గురువారం మొదలైన సె�
తెలంగాణ గోల్డెన్ పంచ్ గర్ల్ నిఖత్ జరీన్ మరోసారి సత్తా చాటింది. ఇటీవల ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్గా నిలిచిన ఆమె.. ఈ ఏడాది జరగబోయే కామన్వెల్త్ క్రీడల్లో బెర్త్ ఖాయం చేసుకుంది. దీనికోసం జరిగిన అర్హత పో
గాయంతో కామన్వెల్త్కు దూరం బెర్తుకు అడుగుదూరంలో నిఖత్, లవ్లీనా న్యూఢిల్లీ: దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్కు దూరమైంది. సెలెక్షన్ ట్రయల్స్లో భాగంగా శుక్రవారం జరిగిన 48 కేజ�
ముగ్గురు సభ్యులతో విచారణ న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్ కోసం సిద్ధమవుతున్న రాష్ట్ర యువ జిమ్నాస్ట్ బుద్దా అరుణారెడ్డి చిక్కుల్లో పడింది. తన అనుమతి లేకుండా ఫిజికల్ ఫిట�