తిరువనంతపురం: కరోనా సెకండ్ వేవ్ కేరళ రాష్ట్రాన్ని బాగా ప్రభావితం చేసింది. ఎంతో మంది జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. కరోనా బారినపడిన వారిలో 41 మంది గర్భిణీలు మరణించినట్లు ఆ రాష్ట్ర వైద్య మంత్రి వీణా జార్
చెల్లెలు ఆత్మహత్య | ఎంతో ప్రేమగా అన్నకు రాఖీ కట్టేందుకు వెళ్లిన చెల్లెళ్లకు అవమానం ఎదురైంది. దీంతో ఇంట్లోకి వెళ్లి ఓ చెల్లులు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
యువకుడు ఆత్మహత్య | కరోనాతో తల్లి మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకులోనై కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మధుబాన్ కాలనీలో శనివారం ఈ విషాద ఘటన జ�
కరోనా భయంతో కుటుంబం ఆత్మహత్య | కొవిడ్ సోకిందన్న భయంతో ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో కుటుంబ సభ్యులు మొత్తం బలవన్మరణానికి పాల్పడ్డారు. వేపాడ మండలం నల్లబెల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది.