Crime news | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏం సమస్య వచ్చిందో తెలియదు కానీ ఓ విద్యార్థిని ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర సంఘటన దుండిగల్ పీఎస్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే
Tragedy | ఏపీలోని విశాఖ జిల్లా మర్రిపాలెంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి నీటి సంపులో దూకి ఆత్మహత్య (Suicide) కు పాల్పడింది.
Crime news | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు మందలించడంతో ఓ యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మెడలో ఉరితాడు పెట్టుకొని మరీ వీడియో తీసి బలవన్మరణం పొందాడు.ఈ విషాదకర సంఘటన రాజన్న స�
మంచిర్యాలలో కలకలం సృష్టించిన జ్యోతి ఆత్మహత్య కేసులో పోలీసులు ఆమె భర్త మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణపై వేధింపులు, గృహహింస, ఆత్మహత్యకు ప్రేరేపించిన అంశాలను ఆధారంగా చేసుకుని ఆయా సెక్షన్ల కింద కే
Tunisha Sharma | భారతీయ సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం అలుముకున్నది. ప్రముఖ టీవీ సీరియల్ నటి తునీషా శర్మ (20) శనివారం ఆత్మహత్య చేసుకున్నది. టీవీ సీరియల్ సెట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. వెంటనే
కుత్బుల్లాపూర్,ఆగస్టు25 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అనుమానస్పదస్థితిలో వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం చోటు చ�
అమీన్పూర్,ఆగస్టు 11 : షేర్ మార్కెట్లో లక్షల రుపాయాలు పెట్టి నష్టపోయిన సాప్ట్వేర్ ఉద్యోగి ఉరివేసుకొని అత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి �
ఉమామహేశ్వరి మృతిపై పోలీసుల ప్రాథమిక నిర్ధారణ చిన్నకూతురు పెండ్లి తర్వాత ఒంటరితనంతో ఇబ్బందులు బంజారాహిల్స్, ఆగస్టు 2: మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చిన్నకుమార్తె ఉమామహేశ్వరి డిప్రెషన్ వల్లనే ఆత్మహత్య చ�
చేర్యాల, ఆగస్టు 2 : సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కడవేర్గు గ్రామానికి చెందిన కొయ్యడ వెంకటయ్య(51) అనే వ్యక్తి తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన మంగళవారం చోటు చేసు
మేడ్చల్ మల్కాజిగిరి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెట్టుకు ఉరి వేసుకొని ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డంపింగ్ యార్డ్ సమీపంలో చోటు చేసుకుంద�
కేపీహెచ్బీ కాలనీ, జూన్ 16 : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కృష్�
పాపన్నపేట, మే12 : జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొత్తలింగాయపల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై విజయ్కుమార్ సమాచారం మేరకు.
మద్దూరు(ధూళిమిట్ట), ఏప్రిల్29 : కడుపునొప్పి భరించలేక పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ నారాయణ తెలిపిన వివర�