హైదరాబాద్ : ఆదిభట్ల( Adibhatla) పరిధిలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్(Software engineer) తాను ఉంటున్న ఇంట్లో ఉరి వేసుకొని బలవన్మరణానికి(Committed suicide) పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. సత్తి నాగచంద్ర ప్రసాద్(24) టీసీఎస్లో సిస్టమ్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. మృతుడి స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలోని వేములపల్లి వాసిగా పోలీసులు గుర్తించారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్టు చేపట్టారు. మృతుకి గల కారణాలు తెలియాల్సి ఉంది.