కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రతి పనికి కమీషన్ల దందా నడిపిస్తూ, ఉల్టా బీఆర్ఎస్ హయాంలో జరిగిన వాటిపై విచారణ కమిషన్లు వేస్తున్నారని ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డార
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూ ర్తిగా కమీషన్ల పాలన సాగిసుంద ని ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు మంజూరులో నిరుపేదల వద్ద పెద్ద మొత్తంతో కాంగ్రెస్ నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారని అ లంపూర్ ఎమ్మెల్�
పేదలకు రేషన్ బియ్యం పంపిణీ చేసి వారి ఆకలి తీర్చుతున్న రేషన్ డీలర్లు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేషన్ బియ్యం పంపిణీకి సంబంధించి రావాల్సిన కమీషన్ రాకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంట�
మంచి చేయడమే తప్పయితే కేసీఆర్ను కచ్చితంగా శిక్షించాల్సిందే. ప్రాణాలు పణంగా పెట్టి, తెలంగాణ తెచ్చినప్పటి నుంచి తెలంగాణను ప్రపంచ పటంలో నిలిపేవరకు ఆయన చేసిన ప్రతీ పనిపై కమిషన్ వేయాల్సిందే. ఒకటి కాదు, రెండ
ఈ నెల మార్చి 26న అసెంబ్లీలో సాగునీటి శాఖ పద్దులపై చర్చ సందర్భంగా రెండు అంశాలు వాగ్వివాదాలకు దారితీశాయి. 1.తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత ఉన్నదని సీడబ్ల్యూసీ చెప్పినా కాంట్రాక్టుల కోసం, కమీషన్ల కోసం బ్యారేజ
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో కమీషన్ల యుద్ధానికి తెరలేచింది. అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ ఒకరిపై ఒకరు కమీషన్ల ఆరోపణలు చేసుకుంటున్నారు. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులకు కాంట్రాక్టర్ల నుంచి 40 �
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం తప్ప ప్రజల కోసం పనిచేయడం లేదని, ప్రతీ పనికి 20 శాతం చొప్పున కమీషన్లు వసూలు చేయడమే పనిగా పెట్టుకున్నదని జడ్పీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చ�
రాష్ట్రంలో ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూళ్లల్లో ఫీజుల నియంత్రణ కోసం రెండు కమిషన్లు ఏర్పాటు చేయాలని ‘తెలంగాణ విద్యాకమిషన్' ప్రతిపాదించింది. జిల్లాలో కలెక్టర్ నేతృత్వంలో, రాష్ట్రస్థాయిలో రిటైర్డ్ సు�
INS Jatayu | భారత నౌకాదళం లక్షద్వీప్ దీవుల్లో వ్యూహాత్మక స్థావరాన్ని ఏర్పాటు చేసింది. ‘ఐఎన్ఎస్ జటాయువు’ (INS Jatayu) నేవీ బేస్ను బుధవారం ప్రారంభించింది.