Congress Govt | ప్రభుత్వంపై ఏదో ఒక వంకతో అరోపణలు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ సీఎస్ సోమేశ్కుమార్పై జీఎస్టీ పన్ను ఎగవేతలకు సంబంధించి కాంగ్రెస్ సర్కార్
వాణిజ్య పన్నుల శాఖ పరిధిలో జగిత్యాలకు చెందిన ఓ ట్యాక్స్ కన్సల్టెంట్ పెద్ద మొత్తంలో స్కామ్ చేయడం పది నెలల క్రితం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. చట్టంలో ఉన్న చిన్నచిన్న లొసుగులను ఆధారంగా చేసుకొని �
మద్యం వాహనాల కు సంబంధించి కొన్నాళ్లుగా వాణిజ్య పన్నులశాఖ, ఎక్సైజ్ శాఖల మధ్య నెలకొన్న ‘ఈ-వే బిల్లుల’ వివాదం చివరికి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా చేసింది. డిపోల నుంచి మద్యం రవాణా వాహనాలు బయటకు
నకిలీ జీఎస్టీ ఖాతాలతో కోట్లల్లో లావాదేవీలు జరిపారని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు జగిత్యాలకు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం జగిత్యాల వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో నిర్వహించిన మీ డ
ఫేక్ జీఎస్టీ ఖాతాల ద్వారా రూ.కోట్ల లావాదేవీలు జరిపారని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు జగిత్యాలకు చెందిన ఓ వ్యక్తిని గురువారం అదుపులోకి తీసుకున్నారు. వాణిజ్య పన్నుల శాఖ హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్లు వేణ�
వాణిజ్య పన్నులశాఖలో ప్రభుత్వం 154 మందిని బదిలీ చేసింది. రెండేండ్ల క్రితం పదోన్నతులు పొందిన, దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్న అధికారులకు పోస్టింగ్లు ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
ప్రభుత్వ ఖజానాకు రూ.231.22 కోట్ల నష్టం కలిగించిన బోధన్ నకిలీ చలాన్ల కుంభకోణం కేసులో 34 మందిని నిందితులుగా చేర్చినట్టు సీఐడీ ఏడీజీ మహేశ్ భగవత్ సోమవారం వెల్లడించారు. వారిలో 23 మంది వాణిజ్యపన్నుల శాఖకు చెందిన �
తెలంగాణ ఏటికేడు బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. దేశంలోని అనేక పెద్ద రాష్ర్టాలతో పోటీపడుతూ.. తనకు తిరుగులేదని చాటుతున్నది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో పటిష్టమైన పునాదులపై రాష్ట్రం ఆర్థిక పరిపుష్టిని సా�
రాష్ట్ర ఆదాయాన్ని పెంపొందించేందుకు తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ ఉత్తమ విధానాలను అమలు చేస్తున్నదని ఉత్తరప్రదేశ్ అధికారుల బృందం ప్రశంసించింది. ఉత్తరప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ సీనియర్ అధికారులు శనివార
అబిడ్స్ : రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వాణిజ్య పన్నుల శాఖలో వివిధ హోదాల్లో పదోన్నతులు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని వాణిజ్య పన్నుల శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు వ�