అమరావతి : జీతాల విషయంలో ఏపీ ఉద్యోగులు ద్వంద వైఖరిని అవలంభిస్తున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని ఒకపక్క కోరుతూనే పెరిగిన జీతాలు ఒకటో తేదీన వేస్తే అభ్యంతరాలు చేయడం ఏ�
అమరావతి : ఏపీలో జగన్ పాలన అంతా రివర్స్ పరిపాలన కొనసాగుతుందని బీజేపీ ఏపీశాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. బుధవారం గణతంత్ర వేడుకల సందర్భంగా విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకా�
అమరావతి: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పేరిట వైసీపీ ప్రభుత్వం పేదలను దోచుకుంటుందని ఏపీ పీసీసీ కార్యనిర్వహణ అధ్యక్షుడు తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలపై ప్రభుత్వానికి ప్రేమ ఉంటే ఓటీఎస్ కింద డబ్బులు �
అమరావతి : వైసీపీ నాయకులే లక్ష్యంగా తన వ్యాఖ్యలతో సంచలనం కలిగిస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఈ సారి చంద్రబాబును టార్గెట్ చేశారు. శుక్రవారం ఆయన చంద్రబాబుపై వ్యంగ్యంగా తనదైన రీ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్కు చెందిన వైసీపీ ఎంపీ రఘురామరాజు బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చారు. కొద్దిరోజులుగా కొన్ని పత్రికలు చేస్తున్న దుష్ప్రచారంపై ఢిల్లీలో మీడియాతో నర్మగర్భంగా మాట్లాడారు. ఈ రోజు ఏపీ స�
అమరావతి : రాజకీయ లబ్ధి కోసం టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పినట్లు వంగవీటి రాధా చేయొద్దని ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సూచించారు. వంగవీటి రాధా రెక్కీ అంశంపై ఆదివారం మంత్రి వ్యాఖ్యలు చేశారు. రాధా హత్య�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మంత్రులు, సినీహీరోల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటుంది. ఏపీలో సినిమా థియేటర్ల టికెట్ల ధరల తగ్గింపుపై ఇరువర్గాలు ఒకరికొకరు ధీటుగా స్పందిస్తు వ్యాఖ్యలు చేస్తున్నారు. టి�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పాలకుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి ఆగిపోయిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. కేంద్ర నిధులను సొంత పథకాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ అంటే ఏమి చేతగాని ప్రభు�
అమరావతి : అసెంబ్లీ సాక్షిగా తన తల్లి భువనేశ్వరిపై విమర్శలు చేసిన వైసీపీ నాయకులకు భవిష్యత్లో గట్టిగా బుద్ధి చెబుతానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. బుధవారం మంగళగిరి పట్టణంలో ఆయన ప
అమరావతి : ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉందని, రాష్ట్రంలో మూడు రాజధానులు తప్పవని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మరోసారి స్పష్టం చేశారు. గుడివాడలో జగనన్న గ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే స్వార్థం లేకుండా పాలన సాగించే వ్యక్తి కావాలని, అలాంటి సుగుణాలు లేని వ్యక్తి పాలన కొనసాగిస్తుండడం వల్ల ఏపీలో పరిశ్రమలు నెలకొల్పేందుకు �
అమరావతి : తిరుపతిలో అమరావతి రైతులు నిర్వహిస్తున్నది సభ కాదని.. అది రాజకీయ సభ అని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యనించారు. యాత్రలో పాల్గొన్నది రైతులు కాదని తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులేనని అన్న�