అమరావతి: జనసేన నేత పవన్ కల్యాణ్పై వైసీపీ నాయకుడు , ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ జనాలకు ఏమి చెబుతున్నారో.. ఎందుకు చెప్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదని అతడొక కన�
అమరావతి : ఇటీవల ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు, వరదలతో జరిగిన నష్టంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి అనిల్ ఆరోపించారు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడంపై విపక్షాలు
అమరావతి : ఏపీలో మహిళలను గౌరవించడంలో సీఎం జగన్ కంటే, తమకంటే ఎక్కువగా గౌరవం ఎవరూ ఇవ్వరని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రాష్ట్రంలో టీడీపీ తరుఫున తలపెట్టనున్న మహిళల ఆత్మగౌరవ యాత్రలపై బొత్స స్పందించ
అమరావతి : అలిపిరి ఘటనను సాకుగా తీసుకొని నాడు ఎన్నికలకు వెళ్లి బొక్క బోర్ల పడ్డ చంద్రబాబు ఏడుపు రాజకీయాలతో లబ్ధిపొందాలని చూస్తున్నారని, నాటి ఓటమి పరిస్థితులే నేడు కూడ పునరావృతం అవుతాయని గన్నవరం ఎమ్మెల్య�
అమరావతి : విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు సతిమణి నారా భువనేశ్వరం అన్నారు. ఇటీవల ఏపీ అసెంబ్లీలో అధికార వైసీపీ సభ్యులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆమె తొలిసారిగా స్ప�
అమరావతి : అమరావతి రాజధానిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ వైఖరి తీవ్రంగా నష్టం చేసే విధంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సోమవారం సీఆర్డీఏ బిల్లు రద్దుపై ఆయన స్పందించారు. ప్రభుత్వ విధానాల వల్ల ఆంధ్రప్రదే�
‘దళితబంధు’ను ఆహ్వానిస్తున్నాం : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని | ఎస్సీలకు మేలు జరిగే దళితబంధు పథకాన్ని సీపీఎం పార్టీ ఆహ్వానిస్తోందని, ఎన్నికల ప్రయోజనాలకే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అమలు చే
న్యూఢిల్లీ: 5-జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా బాలీవుడ్ నటి జూహీచావ్లా దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు బుధవారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. నేరుగా దావా దాఖలు చేసే బదులు పిటిషనర్ ముందుగా తన ఆందోళనను ప�