అమరావతి : విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు సతిమణి నారా భువనేశ్వరం అన్నారు. ఇటీవల ఏపీ అసెంబ్లీలో అధికార వైసీపీ సభ్యులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆమె తొలిసారిగా స్ప�
అమరావతి : అమరావతి రాజధానిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ వైఖరి తీవ్రంగా నష్టం చేసే విధంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సోమవారం సీఆర్డీఏ బిల్లు రద్దుపై ఆయన స్పందించారు. ప్రభుత్వ విధానాల వల్ల ఆంధ్రప్రదే�
‘దళితబంధు’ను ఆహ్వానిస్తున్నాం : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని | ఎస్సీలకు మేలు జరిగే దళితబంధు పథకాన్ని సీపీఎం పార్టీ ఆహ్వానిస్తోందని, ఎన్నికల ప్రయోజనాలకే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అమలు చే
న్యూఢిల్లీ: 5-జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా బాలీవుడ్ నటి జూహీచావ్లా దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు బుధవారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. నేరుగా దావా దాఖలు చేసే బదులు పిటిషనర్ ముందుగా తన ఆందోళనను ప�