Horse Bike Collision | రోడ్డు దాటుతున్న గుర్రాన్ని బైక్పై వెళ్తున్న వ్యక్తి వేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదం ధాటికి ఆ గుర్రం ఎగిరి రోడ్డుపై పడి మరణించింది. అదృష్టవశాత్తు బైకర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ ప్రాంతంలోని సీసీటీ
Car, Truck Collision | కంటైనర్ లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువతులు మరణించారు. గూగుల్ మ్యాప్ పొరపాటు వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Traffic Cop | రోడ్డుపై వేగంగా వెళ్తున్న వాహనాన్ని ఆపేందుకు ట్రాఫిక్ పోలీస్ ప్రయత్నించాడు. రోడ్డు మధ్యలోకి ఒక్కసారిగా వచ్చాడు. ఒక కారు డ్రైవర్ బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న కారు దానిని ఢీకొట్టింది. ఈ వీడియో క్లి�
పోర్చుగల్లోని జరిగిన ఎయిర్ షోలో (Air Show) విషాదం చోటుచేసుకున్నది. రెండు విమానాలు గాలిలో ఢీకొనడంతో ఓ పైలట్ మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోర్చుగల్లోని బెజా విమానాశ్రయంలో ఎయిర్ షో జరుగుతున్నది.
ఫిలిప్పీన్స్, చైనాకు చెందిన రెండు కోస్ట్గార్డు నౌకలు ఢీకొనడంతో దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫిలిప్పీన్స్ నౌక స్పల్పంగా దెబ్బతింది. బీజింగ్కు చెందిన భారీ నౌక తమ సరుకుల నౌక�
Car Narrowly Avoids Collision With Train | రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాల సమీపంలో నిర్లక్ష్యంగా కారును ఒక వ్యక్తి నిలిపి ఉంచాడు. ఇంతలో ఒక రైలు ఆ పట్టాల మీదుగా వెళ్లింది. రైలు పట్టాలు, గేట్ మధ్య కారు ఉండటంతో ట్రైన్ లోకోపైలట్ �
Buses Collision: రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 75 మందికి గాయాలు అయ్యాయి. న్యూయార్క్ సిటీలో ఈ ఘటన జరిగింది. డబుల్ డక్కర్ బస్సులో జనం కిక్కిరిసి ఉన్నారు. తీవ్రంగా గాయపడ్డవారిని ఆస్పత్రిలో చేర్పించారు.
Road Accident | ఇసుక ట్రాక్టర్ ఢీకొని ముగ్గురు యువకుల దుర్మరణం చెందారు. కరీంనగర్(Karimnagar) జిల్లా తిమ్మాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని రేణికుంట- కొత్తపల్లి గ్రామాల మధ్య సోమవారం అర్ధరాత్రి ఇసుక ట్రాక్టర్ ఢీ కొని బైక్ పై
Goods Train | ఒక గూడ్స్ రైలు (Goods Train) ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టి పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ట్రాలీలో ప్రయాణిస్తున్న ఆరుగురు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
ఇల్లంతకుంట నుంచి సిరిసిల్ల వెళ్తున్న ఆర్టీసీ బస్సును ట్రాక్టర్ ఢీకొట్టడంతో బోల్తాపడ్డది. ఈ ఘటనలో 20 మంది గాయప డ్డారు. వీరిలో ఇద్దరు గర్భిణులు ఉన్నారు. వీరిని పోలీసులు తమ పెట్రోకార్ వాహనంలో ద వాఖానకు తరల
శ్రీరాంపూర్ ఏరియా జీఎం ఆఫీస్ జాతీయ రహదారిపై గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు అక్కడిక్కడే మృతి చెందగా, భార్య కు తీవ్రంగా గాయాలయ్యాయి. ఎస్ఐ రాజేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మందమర్రి
ఆర్టీసీ బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 16 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మరో ఆరు నెలల పసిపాప తీవ్ర గాయాలపాలై దవాఖానలో చికిత్స పొందుతున్నది. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం పోశెట్టిపల�
డీసీఎం, ద్విచక్రవాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన మెదక్ పోలీస్స్టేషన్ పరిధిలోని పాతూరులో గురువారం జరిగింది. మెదక్ రూరల్ ఎస్సై మోహన్రెడ్డి కథనం ప్రకారం.. హవేళీఘనపూర్ మండలం శమ్నాపూర్ గ్రామానికి చ�