బీసీ సంక్షేమ హాస్టల్ విద్యార్థినులకు సర్కారు తీపికబురు అందించింది. నెలసరిలో భాగంగా వినియోగించే న్యాప్కిన్స్ తయారు చేయడానికి యంత్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒక్కో వసతి గృహానికి రూ.26 వేల చొప�
మీలాంటి వారి కోసమే సిరిసిల్ల జిల్లాలో రాష్ట్రంలోనే మొదటి ఫైన్ఆర్ట్స్ ఉమెన్స్ కాలేజీ అందుబాటులోకి వచ్చింది. మంత్రి కేటీఆర్ చొరవతో జేఎన్టీయూకు అనుబంధంగా తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటైంది. సాధ�
Madhya Pradesh | యువత పాఠశాల, కళాశాలకు వెళ్లేటప్పుడు ప్యాంటు, షర్టు, చేతి రుమాలు ఇలా.. స్టైల్గా రెడీ అయ్యి వెళ్తుంటారు. తల్లిదండ్రులు సైతం తమ బిడ్డలు కళాశాలకు వెళ్లేటప్పుడు తోటి విద్యార్థులతో సమానంగా ఉండాలనుకుంటా�
కళాశాలకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కిస్మత్పూర నివాసి రోహిత్ యాదవ్ (21) డిగ్రీ విద్యార్థి. అమీర్పేటలో�
తనకు కాబోయే భార్య పరీక్షల్లో ఫెయిలవుతుందని తెలిసిన ఒక వ్యక్తి.. ఏకంగా ఆమె చదివే కాలేజికి నిప్పుపెట్టాడు. ఈ ఘటన ఈజిప్టులో వెలుగు చూసింది. సదరు యువకుడి వయసు 21 సంవత్సరాలు. అతనికి కాబోయే భార్య చదువు పూర్తయిన త�
మారుమూల తండాలు, గ్రామాల్లోని నిరుపేద బాలికలకు సకల సౌకర్యాలతో కార్పొరేట్కు దీటుగా రాష్ట్ర ప్రభుత్వం కస్తూర్బా విద్యాలయాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యనందిస్తున్నది. ఒక్కో విద్యార్థినిపై ఏడాదికి రూ.1.25
గుంటూరు జిల్లాలోని బాపట్లలో ఉన్న డాక్టర్ ఎన్టీఆర్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలను సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి శుక్రవారం సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పర్యటనపై చీరాలకు వెళ్�
చేయని పనికి జీతం ఎందుకు తీసుకోవాలనుకున్నాడు ఓ ప్రొఫెసర్. కరోనా కారణంగా దాదాపు మూడేండ్లుగా విద్యార్థులకు పాఠాలు చెప్పకపోయినప్పటికీ వేతనాన్ని ఇచ్చిన కళాశాల యాజమాన్యానికే ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలన
పాలిటెక్నిక్ కళాశాలల్లో 2022 మొదటి సంవత్సరం ప్రవేశాలకు గురువారం నిర్వహించిన పాలిసెట్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 2,975 మంది విద్యార్థులకు 2,721మంది హాజరుకాగా.. 254 మంది గైర్హాజరయ్యారని కోఆర్డినేటర్
తెలంగాణ ప్రభుత్వం కృషితో నగర శివారు ప్రాంతంలోని హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కార్పొరేట్ చదువులకు దీటుగా కొనసాగుతున్నది. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (న్యాక్) పీర్ కమిటీ సందర
న్యూయార్క్ : ఓ అమెరికన్ కాలేజ్ హార్డ్కోర్ పోర్నోగ్రఫీపై విద్యార్ధులకు కోర్సును ఆఫర్ చేస్తోంది. ఈ కోర్సులో భాగంగా అధ్యాపకులతో కలిసి విద్యార్ధులు అశ్లీల సినిమాలను వీక్షిస్తారు. అమెరికన్ నగర�
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల మెయిన్ క్యాంపస్కు చెందిన ముగ్గురు విద్యార్థులు తృతీయ సంవత్సరంలోనే బహుళ జాతి కంపెనీలో
జిల్లాలో నిర్మాణంలో ఉన్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశించారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలో మెడిక ల్ కళాశాల, బైపాస్ రోడ్డు పనులను, ఇంజినీరింగ�
ఖమ్మం : ఖమ్మంలోని ఎస్బీఐటీ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో సాప్ట్వేర్ ఉద్యోగాలు సాధించినట్లు ఎస్బీఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు. క�