Arrests | కోయింబత్తూర్ (Coimbatore) ఎయిర్పోర్టు (Airport) సమీపంలో కాలేజీ విద్యార్థినిని కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆ నగర పోలీస్
Coimbatore: కోయంబత్తూరు విమానాశ్రయం సమీపంలో కాలేజీ విద్యార్థిని గ్యాంగ్ రేప్ చేసిన ఘటనలో పోలీసులు ముగ్గుర్ని అరెస్టు చేశారు. నిందితులను థావసి, కార్తీక్, కాళీశ్వరన్గా గుర్తించారు. ఎన్కౌంటర్లో
కోయంబత్తూరు అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ కళాశాలలో పోస్ట్గ్రాడ్యుయేషన్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని (20) తన బాయ్ఫ్రెండ్తో కలి�
Woman Student Gang-Raped | కాలేజీ విద్యార్థినిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఎయిర్పోర్ట్ సమీపంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులను నిందితుల అరెస్ట్ కోసం బృందాల�
బీజేపీ పాలిత ఒడిశాలోని పూరీ సముద్ర తీరం సమీపంలో ఓ కళాశాల విద్యార్థిని (19) సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ నెల 13న ఈ ఘటన జరగ్గా, 15న బాధితురాలు ఆ షాక్ నుంచి తేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Stray Dogs | ఉత్తరప్రదేశ్ కాన్పూర్ (Kanpur)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ కళాశాల విద్యార్థిని (college student)పై వీధి కుక్కలు (Stray Dogs) దాడి చేశాయి.
Student Murder: యూపీలో కాలేజీ విద్యార్థిని మర్డర్కు గురైంది. ఆమె భాయ్ఫ్రెండ్ ఆ హత్య చేశాడు. పదేపదే డబ్బలు ఇవ్వాలని వత్తిడి చేయడం వల్లే ఆమెను చంపినట్లు నిందితుడు తెలిపాడు.
బీజేపీ పాలిత ఒడిశాలో మహిళలకు రక్షణ కరువైంది. గత ఆదివారం బాయ్ఫ్రెండ్తో సరదాగా బీచ్కు వెళ్లిన 20 ఏండ్ల ఓ యువతిపై కొంతమంది సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. గోపాల్పూర్ బీచ్లో చోటుచేసుకున్న ఈ ఘటన రాష్�
woman plots student’s murder | కాలేజీలో చదువుతున్న విద్యార్థికి సోషల్ మీడియాలో ఒక మహిళ పరిచయమైంది. అతడ్ని కలిసిన ఆమె పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. ఆ విద్యార్థి నిరాకరించడంతో అతడి హత్యకు ప్లాన్ చేసింది.
భారత్కు చెందిన తృష్ణా రే ‘మిస్ టీన్ యూనివర్స్-2024’ కిరీటాన్ని దక్కించుకున్నారు. ఒడిశాలోని భువనేశ్వర్ కేఐఐటీ యూనివర్సిటీ విద్యార్థిని అయిన తృష్ణా రే దక్షిణాఫ్రికాలోని కింబెర్లీలో నవంబర్ 1 నుంచి 10 వ�
college student raped by biker | పార్టీ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న కాలేజీ విద్యార్థినికి ఒక వ్యక్తి బైక్పై లిఫ్ట్ ఇచ్చాడు. మారుమూల ప్రాంతానికి ఆమెను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎమర్జెన్సీ మెసేజ్ అందుకున్న
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన ఓ కాలేజీ విద్యార్థికి ఐటీ శాఖ, జీఎస్టీ నుంచి రూ.46 కోట్లు పన్ను కట్టాలంటూ నోటీసులు వచ్చాయి. షాక్కు గురైన విద్యార్థి పోలీసులను ఆశ్రయించాడు.