Rachakonda Police | ఫొటోలు మార్ఫింగ్ చేస్తూ కాలేజీ విద్యార్థులను వేధిస్తున్న సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితులు ప్రదీప్తోపాటు మరో ఇద్దరు యువకులను విజయవాడలో రాచకొండ సైబర్క్రైమ్
ఇటీవల సాయంత్రం వేళ రహస్య కెమెరాను సరి చేసేందుకు అతడు లేడీస్ బాత్రూమ్లోకి వెళ్లాడు. అయితే మూసి ఉన్న ఆ బాత్రూమ్ వెంటిలేటర్ నుంచి అతడు బయటకు తొంగి చూడటాన్ని బయట ఉన్న విద్యార్థినులు గమనించారు.
ఆదివారం రాత్రి బయటకు వెళ్లేందుకు లిఫ్ట్ వద్దకు వెళ్లి బటన్ నొక్కాడు. అయితే లిఫ్ట్ క్యాబిన్ కిందకు రాకుండానే డోర్ తెరుచుకుంది. దీంతో చూసుకోకుండా అడుగు పెట్టిన కుషాగ్ర మిశ్రా 11వ అంతస్తు నుంచి లిఫ్ట్�