Hyderabad | హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల తీరుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలిసింది. నగరంలో హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, స్నాచింగ్లు, కాల్పులు పెరగడం, పోలీస్ యంత్రాంగం వైఫల
Bhatti Vikramarka | ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా కలెక్టర్లు ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti) అన్నారు. మంగళవారం డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో జిల్లా కలెక్టర్లు(Collectors) పోలీస్ కమిషనర్లు, ఎస్పీలత
తెలంగాణను సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సూచించారు. సంస్కృతిలో భాగస్వామ్యమైతేనే కలెక్టర్లు సరైన సేవలు అందించవచ్చని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. శనివారం హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో జరుగనున్న ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు హా
ధరణిలో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం నత్తనడకన సాగడంపై సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా జిల్లాల కలెక్టర్లకు ఫోన్లు చేసి నిస్సిగ్గుగా, బాహాటంగా బెదిరిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. జిల్లా రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించే కలెక్టర్లు 150 మందికి.
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు జాతీయ పతాకావిషరణ చేయాలని సీఎస్ శాంతికుమారి సూచించారు. రాష్ట్ర అవతరణ ఉత్సవాల నిర్వహణ, విత్తన సరఫరాపై గురువారం ఆమె కలెక్టర్లతో టె�
‘జగిత్యాల మున్సిపాలిటీలో భారీ భూ భాగోతం’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో సోమవారం ప్రచురితమైన కథనం ప్రకంపనలు సృష్టిస్తున్నది. కలెక్టర్, అదనపు కలెక్టర్లు మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విచార�
కల్లాల్లో, ఇండ్ల వద్ద మిగిలిన ధాన్యాన్ని సేకరించేలా వెంటనే చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు వేగంగా ధాన్యాన్ని తరలించ�
యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. కానీ కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎక్కడ పెట్టాలన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే.. గత ఏడాది యాసంగి, మొన్నటి వానకాలం సీజన్ ధాన్యం మొత్తం మిల్లుల్లోనే పేరుకుపోవటం
Drinking Water Crisis | రాష్ట్రంలో తాగునీటి పరిస్థితి, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, పాఠశాలల్లో అత్యవసర నిర్వహణ పనులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ని�
Tenth Exams | పదో తరగతి పరీక్షల నేపథ్యంలో సెల్ఫోన్ల వినియోగంపై అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ సమయంలో పరీక్షాకేంద్రాలను ‘నో సెల్ఫోన్' జోన్లుగా ప్రకటించారు.
గురుకుల పోస్టులకు ఎంపికైన వారిని హైదరాబాద్కు తరలించాలని కలెక్టర్లకు ప్రభుత్వం హుకుం జారీ చేసింది. టీ, టిఫిన్లు ఏర్పాటుచేసి ప్రత్యేక బస్సుల్లో వారిని రాజధానికి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేసింది.