సాధారణంగా విద్యాశాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్లు, డీఈవోలు, డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలు పాఠశాలలను తనిఖీ చేయడం చూస్తుంటాం. కానీ, మన విద్యాశాఖ కొత్తగా టీచర్లతో స్కూళ్లను తనిఖీ చేయించనున్నది. ఇందుకోసం జిల్లాస్థ
రీజనల్ రింగ్రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర, దక్షిణ భాగాలతోపాటు రేడియల్ రోడ్ల నిర్మాణానికి అక్టోబర్ చివరిలోగా భూసేకరణ పూర్తిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. కోర్టు పరిధిలో ఉ�
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నుంచి ఇన్ సర్వీస్ టీచర్లను మినహాయించాలని కోరుతూ ఈ నెల 15న జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించనున్నట్టు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ఒక ప్రకటనలో తెలిపింది.
అంగన్వాడీలు సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ల ఎదుట ధర్నా నిర్వహించనున్నట్టు అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కే సునీత ఆదివారం ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. ఢిల్లీలో ఉన్న ఆయన సీఎంవో అధికారులతో మాట్లాడారు.
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ఫిర్యాదులను ఆగస్టు 15లోగా పరిష్కరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని కలెక్టరేట్ కార్యాలయాల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. నిర్మల్ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ అభిలాష అభినవ్, ఆదిలాబాద్లో కలెక్టర్ రాజర్ష�
అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం పిలుపు మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం మంచిర్యాలలో ఒలింపిక్ రన్-2025ను ఉత్సాహంగా నిర్వహించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా లో వడ్ల కొనుగోళ్లు సరిగా జరగడం లేదంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. క్రయ, విక్రయాలు ఆలస్యమవుతుండడంతో రైతు ల్లో రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్నదని అసంత�
Telangana | ఐఏఎస్ల బదిలీలపై నెల రోజులుగా కొనసాగుతున్న అనిశ్చితి ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తున్నది. వచ్చే నెల మొదటి వారంలో ఎప్పుడైనా కలెక్టర్ల బదిలీలు ఉండవచ్చని సీఎంవో వర్గాలు ధ్రువీకరించాయి.
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగ యువత నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడిన గ్రేటర్ వరంగల్ మునిపల్ ఉద్యోగిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. సుబేదారి పోలీసు స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం
కరీంనగర్లోని త్యాగరాజ లలిత కళా పరిషత్తుకు పెద్ద చరిత్రనే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని 1976 నవంబర్ 1 నుంచి 20 వరకు నిర్వహించిన �