రానున్న రెండు రోజుల పాటు జి ల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి ఆదేశించారు. పట్టణా�
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావా�
ఎస్సెస్సీ, ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే మెరుగైన విద్యా బోధన అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత �
వన మహోత్సవం లక్ష్య సాధనకు కృషిచేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. అందుకు అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. జిల్లాకేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వన మహోత�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు అనుబంధ పాతగుట్ట ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు జరిగాయి. మంగళవారం స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా అష్టోత్తర శత ఘటాభిషేకం జరిపారు.
నుకబడిన తరగతులకు చెందిన వృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించడానికి 2021 ఏప్రిల్ 1 తర్వాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం చెల్లుబాటు అవుతుందని నల్లగొండ జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణారెడ్డి ఒ
రాష్ట్ర అవిర్భావ దినోత్సవం శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగ , ప్రజా సంఘాలు జాతీయ పతాకాన్ని ఎగుర వేశాయి.
నారట్పల్లి మండలంలోని ఎల్లారెడ్డిగూడలో గల రాజీవ్ స్వగృహ శ్రీవల్లి టౌన్ షిప్లో మిగిలి ఉన్న ఓపెన్ ప్లాట్లు, పాక్షిక నిర్మాణ గృహాలకు జూన్ 5నుంచి 10వ తేదీ వరకు ఐదో విడుత భౌతిక వేలం నిర్వహించనున్నట్లు నల�
కొద్ది రోజులుగా తీవ్ర ఆటంకం కలిగించిన అకాల వర్షాలు తెరిపినివ్వడంతో ధాన్యం కొనుగోళ్లు చకచకా సాగుతున్నాయి. మూడు రోజుల నుంచి సజావుగా జరుగుతున్నాయి. గురువారం నాటికి నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 6.25 లక్షల మ
అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఆదేశాలు ప్రతి గింజా కొనుగోలు చేస్తామని ప్రకటన
ప్రభుత్వ పరంగా రైతన్నలను అన్ని రకాలుగా వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంటే ప్రకృతి పరంగా అకాల వర్షాలు ఆందోళనకు గురి చ�
రాజీవ్ స్వగృహ శ్రీవల్లి టౌన్ షిప్లో మిగిలిన ఓపెన్ ప్లాట్లు పాక్షిక గృహ నిర్మాణాల వేలం మరోసారి వేయనున్నట్లు కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి తెలిపారు.
రాజ్యాంగంలోని చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు పి.నవీన్రావు, కె.లక్ష్మణ్ సూచించారు.