ఆయిల్ పామ్లో అంతర పంటల సాగుతో అధిక లాభం పొందుతున్నారని సూర్యాపేట కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. చివ్వెంల మండల పరిధి గుంపుల తిరుమలగిరిలో బుధవారం ఆయన ఆయిల్ పామ్ తోటలను పరిశీలించి మాట్లాడారు.
సూర్యాపేట అభివృద్ధిని చెప్పాలంటే ఖచ్చితంగా జగదీశ్రెడ్డికి ముందు.. తర్వాత అని చెప్పాల్సిందే. ఎందుకంటే ఉమ్మడి పాలనతో పోల్చుకుంటే స్వరాష్ట్రంలో ఎనలేని విధంగా సూర్యాపేట రూపాంతరం చెందింది.
టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్-1 పరీక్షను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆదివారం కట్టుదిట్టంగా నిర్వహించారు. 28,909 మంది అభ్యర్థులకు గాను 20,128మంది హాజరయ్యారు.
మేడిగడ్డ వద్ద గోదావరి నదిపై మూడున్నరేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం అందుకున్న జిల్లా సూర్యాపేట.
‘అనేక పోరాటాలు, ఆత్మ బలిదానాలతో సాధించుకున్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఉద్యమ సమయంలో ఏ ఆశయం కోసం తపించారో నేడు అవన్నీ నెరవేరు�
వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించే నీట్-2023 పరీక్ష ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో సజావుగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు జరిగిన పరీక్షకు నల్లగొండ జిల్లా కేంద్రంలో 7 పరీక్ష కేంద్రా�
దేశ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అగ్నివీర్లో ఉద్యోగాలు సంపాదించిన 43 మంది సైనికులు, వారి తల్లిదండ్రులను స్థానిక క�
పాలా శాఖ నుంచి ప్రజలకు చేరాల్సిన ఆధార్ కార్డులు, ఏటీఏం కార్డులు, వాహనాలకు సంబంధించిన చలానాలు, ఇతర ఉత్తరాలను చెరువునీటిలో పడేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. రూ.వందలు ఖర్చు చేసి ఆధార్కార్డులకు దరఖాస్తు చేస�
జంతువులపై ప్రతిఒక్కరికీ దయగుణం ఉండాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. జంతు సంక్షేమ సంస్థ, పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో జంతు సంరక్షణపై రూపొందించిన పోస్టర్ను మంగళవారం రాత్రి కలెక్టరేట్లో సంబంధిత అధి�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆర్అండ్ఆర్ పనులను వేగవంతం చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. సమీకృత కలెక్టరేట్లో శుక్రవారం కలెక్టర్ వెంకట్రావుతో క�
ప్రతి ఫిర్యాదును పరిష్కరించాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. సోమవారం నూతన కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు నమోదవుతున్న దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నా
ఉమ్మడి జిల్లాలో జలం పుష్కలంగా లభిస్తున్నదని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం.. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయన్నారు.