రైతు భరోసా పథకం విధివిధానాలపై హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లా వర్క్షాపు నిర్వహించనున్నట్లు కలెక్టర్ పీ ప్రావీణ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు నిర్వహిం�
ఐఏఎస్ల రాష్ట్రవ్యాప్త బదిలీల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో నలుగురు కలెక్టర్లకు స్థానచలనం కలిగింది. హనుమకొండకు వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్కు సత్యశారదాదేవి, ములుగుకు దివాకర, జయశంకర్ భూపాలపల్లిక�
విజ్ఞాన భాండాగారాలుగా విరాజిల్లుతున్న జిల్లాలోని గ్రంథాలయాలకు మహర్దశ వచ్చింది. కలెక్టర్ పీ ప్రావీణ్య ప్రత్యేక చొరవతో మండలకేంద్రాల్లో ఉన్న గ్రంథాలయాల అభివృద్ధి, మరమ్మతులకు రూ. 22.19 లక్షలు మంజూరయ్యాయి.
వరంగల్ లోక్సభ పోలింగ్కు సంబంధించి పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్, వరంగల్తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, భూపాలపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ల ఈవీఎంలను ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని స్ట్రాంగ్ రూంల్లో భ�
వరంగల్, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాలకు రెండో రోజు శుక్రవారం ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. వరంగల్లో ముగ్గురు, మహబూబాబాద్లో నలుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశా రు.
పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. గురువారం తొలి రోజు వరంగల్లో మూడు, మహబూబాబాద్లో ఒకటి దాఖలయ్యాయి. వరంగల్ నియోజకవర్గం నుంచి అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ నుంచి ఒకరు, ప�
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయపార్టీలు పూర్తి సహకారం అందించాలని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పీ ప్రావీణ్య కోరా�
వరంగల్, హనుమకొండ జిల్లాల వ్యాప్తంగా ఆదివారం 0-5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. వరంగల్ దేశాయిపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వరంగల్ కలెక్టర్ పీ ప్రావీణ్య చిన్నారులకు పోలియో చుక్కల కార్యక్
డిగ్రీ కళాశాలల అభివృద్ధికి అందరూ సమష్టిగా కృషి చేయాలని వరంగల్ కలెక్టర్ పీ ప్రావీణ్య సూచించారు. వరంగల్ కలెక్టరేట్లో డిగ్రీ కళాశాలల ‘డిస్ట్రిక్ట్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అండ్ రివ్య
వానకాలం ధాన్యాన్ని 2లక్షల టన్నులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం అధికారులకు లక్ష్యంగా ఇందుకు 199 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జిల్లాలో రైతుల నుంచి వానకాలం ధాన్యం, పత్తి కొనుగోలు �
జిల్లాలో శాసనసభ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి ప్రావీణ్య ప్రకటించారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. అసె
ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కొందరు అధికారుల తీరుపై పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమ�
‘జిల్లాలో వర్షాలు, వరదలపై క్లోజ్ మానిటరింగ్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఈ సారి మండల కేంద్రాల్లోనూ కంట్రోల్ రూంలు ఏర్పాటు �