జిల్లాలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజల కు ఇబ్బంది తలెత్తకుండా అధికార యం త్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసిం ది. అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అలర్ట్గా ఉన్నారు.
జిల్లాలో హరితహారం లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ పీ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. వరంగల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం ఆమె హరితహారం, మన ఊరు-మన బడిపై సమీక్షించారు. ప్రస్తుతం మొకలు నా�
గ్రూప్-4 పరీక్ష కోసం జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ పీ ప్రావీణ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష