తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో మెరుగైన సౌకర్యాలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం సిద్దిపేటలోని కేసీఆర్నగర్లోని మహాత్
అధికారులు సమన్వయంతో పనిచేయాలని సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి అన్నారు. సోమవారం సిద్దిపేట సమీకృత కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఆయన �
అర్జీదారుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక చొర వ చూపాలని సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగంగా జిల్లా నల�
సోషల్ వెల్ఫేర్ ఎస్సీ గురుకుల పాఠశాల నిర్వహణకు మర్కూక్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న పోలీస్ గృహ సముదాయాలు అనువుగా ఉన్నాయని, సంబంధిత అధికారులు వెంటనే ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ మను చౌదరి ఆదేంచారు.
మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పా టు చేసినట్లు సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు వల్లూరు క్రాంతి, మనుచౌదరి తెలిపారు.
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి తప్పులు లేకుండా సమాచారం సేకరించాలని రాష్ట్ర రోడ్డు భవవనాలశాఖ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన సూచించారు. శనివారం సిద్దిపేట పట్టణంలోని 34వ వార్డులో కలెక్టర్ మనుచౌదరిత
నిర్దేశించిన లక్ష్యాల మేరకు ప్రాధా న్య రంగాలకు బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సిద్దిపేట కలెక్టరేట్లో జిల్లా అధికారులు, వివిధ బ్యాంకు అధిక�
అర్జీదారులకు న్యాయం చేయడం మన కర్తవ్యమని సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగం గా అదనపు కలెక్టర్లు శ్రీనివాస్రెడ్డి, గరిమాఅగర్వాల్తో కలిసి అ�
అధిక వర్షాల కారణం గా ముంపునకు గురై రైతువేదికలో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతున్న బాధితులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనుచౌదరి అన్నారు. అక్కెనపల్లిలో రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసి�
భారీ వర్షాల వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శనివారం రెవె న్యూ, పంచాయతీ, ఇరిగేషన్, పో�
హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులను సత్వరంగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ మ�
నాణ్యమైన వం ట పదార్థాలు వాడి విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని సిద్దిపేట కలెక్ట ర్ మనుచౌదరి అధికారులకు సూచించారు. బుధవారం సిద్దిపేట అర్బన్ మండలం ఎ న్సాన్పల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలి
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని బెక్కల్ రామలింగేశ్వరస్వామి భూ ముల అన్యాక్రాంతంపై ‘బెక్కల్ ఆలయ భూమికి ఎస రు’ అనే కథనం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో మంగళవారం ప్రచురితమైనది.
హుస్నాబాద్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే రోల్ మోడల్గా తీర్చిదిద్దడంలో అధికారుల పాత్ర కీలకమైనదని, ప్రతి అభివృద్ధి పనిని సకాలంలో పూర్తిచేసి, చేయబోయే పనులను తన దృష్టికి తీసుకురావాలని రవాణా, బీసీ సంక్ష�
సిద్దిపేట జిల్లా మలుగు మండల పరిధిలోని కొండపోచమ్మ రిజర్వాయర్ను కలెక్టర్ మనుచౌదరి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్లో నీటినిల్వ సామర్థ్యం, భూసేకరణ, కాల్వల ఏర్పాటు తదితర అంశాలను అడిగి తెలుస