విద్యార్థులు ఒక లక్ష్యంతో జీవితంలో స్థిరపడేందుకు కృషిచేయాలని, తమకు ఇష్టమైన రంగాలను ఎంచుకొని ఆ దిశగా ముందుకు సాగాలని జిల్లా జడ్జి పాటిల్ వసంత్, కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు.
బిర్సా ముండా తాను చదువుకునే రోజుల్లోనే ఆదివాసీ హక్కుల కోసం మిలిటెంట్ ఉద్యమాన్ని నడిపి వారికి ఆరాధ్యదైవంగా మారాడని, ఆయన పోరాట యోధుడని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. పీఎం దర్తీ ఆలా జాతీయ
అధిక ఆదాయాన్నిచ్చే మునగ సాగుపై రైతులు దృష్టి సారించాలని, ఆ దిశగా వారికి అవగాహన కల్పించాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ వ్యవసాయాధికారులకు సూచించారు. మొరింగ ప్లాంటేషన్, అజోల్ల పెంపకం, కెనాల్
మండలంలోని చిరుమళ్ల వంతెన మరమ్మతుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ జితేష్ వీ పాటిల్ తెలిపారు. గతేడాది వానకాలంలో చిరుమళ్ల వంతెన వరద తాకిడికి కొట్టుకుపోయింది. దీంతో కరకగూడెం- చిరుమళ్ల మధ్య రాకపోకలు లే�
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు.
నకిలీ విత్తనాల విక్రయదారులపై కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే పీడీయాక్ట్ కింద కేసులు నమోదు చేసి దుకాణాలను సీజ్ చేయాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి అధికారులకు సూచించారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని కామారెడ్డి జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభారాజు అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన శుక�
మహారాష్ట్రలో రైతులంతా తెలంగాణ లెక్క స్కీములు కావాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీలో వందలాది మంది నిత్యం చేరుతున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు చెప్పారు. రైతులు పోరాటం చేస్తే తెలంగాణ తరహా
సంత్ సేవాలాల్ మహరాజ్ చూపిన మార్గం అనుసరణీయమని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన ఒక వ్యక్తి కాదని, గొప్ప శక్తి అని పేర్కొన్నారు. బాన్సువాడ పట్టణంలోని భారత్ గార్డెన్లో గురువారం సేవాలాల్ మహ�
ప్రభుత్వ కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూచించారు. గురువారం ఆమె హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష న�
ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ జితేశ్ పాటిల్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు.
Kamareddy Master Plan | కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అంశంపై ఆ జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారమే కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించాం అని స్పష్టం చేశారు. ఇటీవల
కామారెడ్డి : అమరుల త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని బస్టాండ్ సమీపంలో పాత జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఫ్రీడం రన్ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల�