ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు వైద్యాధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. అనధికారికంగా విధులకు హాజరు కాని వా�
యాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం మద్యం దుకాణాల డ్రా ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. దుకాణాల లైసెన్సు ల జారీ కోసం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరిలోని ఓ ఫంక్షన్ హాలులో కలెక్టర్ హనుమంత రావు సమ�
పాలనలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు తనదైన ముద్ర వేసుకున్నారు. జిల్లాలో తన మారు చూపుతూ వినూత్న కార్యక్రమాలతో ప్రజలతో మమేకమయ్యారు. మంగళవారం నాటి తో కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూ�
అధికారులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. బుధవారం రామన్నపేట మండల కేంద్రంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ను ఆయన ఆకస్మ�
యాదాద్రి భువనగిరి జిల్లాలో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు సేకరణ లక్ష్యంగా పని చేస్తున్నామని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ గ్రామం పోచంపల్లి పీఏసీఎ
వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం రాజాపేట మండలం చల్లూరు గ్రామంలో పల్లె దవాఖానని ఆ�
స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శనివారం ఆత్మకూర్(ఎం) మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లా�
వరంగల్ నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. ఏడో రోజైన ఆదివారం అమ్మవారు భవానీ మాతా అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం, సాయంత్రం అమ్మవారికి వాహన సేవ �
మాజీ డీఎస్పీ నళినికి సంబంధించి సర్వీస్ సమస్యలు ఏమి ఉన్నా నిబంధనల మేరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిషరిస్తామని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు.
బీబీనగర్ మండలంలోని కొండమడుగు గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 756 ఎండోమెంట్ (దేవస్థాన భూమి)గా ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల్లో నమోదైందని, ఆ రికార్డును సరిచేసి పేద ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం ప్రజా�
Alair : యాదాద్రి జిల్లా ఆలేరులో వర్షం బీభత్సం సృష్టించింది. గురువారం కరిసి భారీ వానకు బైరామ్కుంట చెరువు (Bhairamkunta River) కట్ట తెగిపోవడంతో భారీగా వరద నీరు ఇళ్లలోకి చేరింది.
విద్యార్థులకు మెనూ ప్రకారంగా నాణ్యమైన భోజనం అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం పోచంపల్లి మండలం జూలూరు గ్రామ జడ్పీహెచ్ఎస్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.