నమస్తే తెలంగాణ దినపత్రికలో గురువారం (జూన్ 26) ప్రచురితమైన కాసులు కురిపిస్తున్న ఫోర్జరీ (Forgery) దందా కథనానికి జిల్లా కలెక్టర్ హనుమంతరావు స్పందించారు. ఇదే విషయమై విచారణ చేపట్టాలని స్థానిక ఆర్డీవో శేఖర్ రెడ్డ�
విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు వైద్య సిబ్బందిని హెచ్చరించారు. గురువారం రామన్నపేట ప్రభుత్వ దవాఖానాను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, రైతులందరూ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని యదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు అన్నారు.
ఆదిలాబాద్లో జరిగిన తొమ్మిదవ సబ్ జూనియర్ పురుషుల హాకీ ఛాంపియన్ షిప్ పోటీలో ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్టు తృతీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. జట్టు విజయంలో భాగస్వాములైన ఆలేరు క్రీడాకారులను కలెక్టర్ హ
ఈ నెల 12న ఉదయం 10:30 గంటలకు భూదాన్ పోచంపల్లిలో నిర్వహించే రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటనను విజయవంతం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు.
ఈ నెల 12న గ్రామీణ పర్యాటక కేంద్రమైన భూదాన్ పోచంపల్లికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రానున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రాష్ట్ర చేనేత జౌళి శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వర�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి చెంతకు ఈ నెల 15న మిస్ వరల్డ్ కాంటెస్ట్లో పాల్గొనే ప్రపంచ సుందరీమణులు రానున్నట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. గురువారం సాయంత్రం 5నుంచి 7గంటల వరకు స్వామివారిని దర్శ�
పోచంపల్లి ఇకత్ పరిశ్రమ బ్రాండ్ ఇమేజ్ను, చేనేత కార్మికుల కళా నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటేలా ప్రమోట్ చేయాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మండల కేంద్రంలోని టూరిజం పారులో స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరె
భూ భారతి చట్టంపై మోత్కూరులో గురువారం అధికారులు నిర్వహించిన అవగాహన సదస్సుకు రైతులు లేక వెలవెల పోయింది. ఎమ్మెల్యే సామేల్తోపాటు కలెక్టర్ హనుమంతరావు సదస్సుకు హాజరయ్యారు.
పెండింగ్లో ఉన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సిబ్బందికి సూచించారు. బుధవారం రాజాపేట, తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాల తాసీల్దార్ కార్యాలయాలను ఆయన ఆకస�
భూ పరిహారం ఇప్పించాలని కోరుతూ యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావుకు రాజాపేట మండలం బేగంపేట గ్రామ రైతులు సోమవారం వినతి పత్రం అందజేశారు. సీపీఐ మండల కార్యదర్శి చిగుర్ల లింగం ఆధ్వర్యంలో బేగ�
Yadadri | పహాణి, ధరణిలో 9 మంది రైతుల పేర్లు తారుమారు చేసి దాదాపుగా 12 ఎకరాల భూమిని కారోబార్ మాయం చేసిన ఘటన ఇటీవల కలెక్టర్కు బాధితులు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.
కాంగ్రెస్ పాలనలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. గుట్టలను, మొక్కలను ధ్వంసం చేస్తూ దందా సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని పెద్దగోపులారం శివారులోని ప్రభుత్వ భూమిలో