జిల్లా కేంద్రంలో శుక్రవారం బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. కేడీసీసీ బ్యాంక్లో మహిళా ఉద్యోగులు బతుకమ్మలు పేర్చి ఆడారు. వేడుకలను బ్యాంక్ సీఈవో సత్యనారాయణ రావు ప్రారంభించారు.
పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పారిశుధ్య లోపం లేకుండా చర్యలు తీసుకుంటున్నది. పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించింది. ఈ నేపథ్యంలో ఏటేటా జ్వరాలు, వ్యాధుల సంఖ్య తగ్గుతూ వస్తోంద�
బహుజనులను ఏకం చేసి, గోల్కోండ ఖిల్లాపై జెండా ఎగురవేసిన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి శ్లాఘించారు. అణగారిన వర్గాలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కీర�
కరీంనగర్ కలెక్టర్గా సీసీఎల్ఏలో సెక్రెటరీగా పని చేస్తున్న బీ గోపి నియమితులయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న ఆర్వీ కర్ణన్ నల్లగొండ జిల్లాకు బదిలీ అయ్యారు. 2019 జూలైలో కరీంనగర్కు వచ్చిన ఆయన, హుజూరాబాద్ ఉప ఎన్
సర్కారు బడుల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు వచ్చే వార్షిక పరీక్షల్లో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధించేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అధికారులు, ప్రధానోపాధ్యాయులు, గురుకుల పాఠశాలల ప్రి�
జిల్లాలో నిర్దేశించిన ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. ఆయిల్ పామ్ సాగుపై సంబంధిత అధికారులతో మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం జర�
సమాజంలోని పౌరులందరూ తమ హక్కులను పొందాలని కలెక్టర్ డాక్టర్ బీ గోపి అన్నారు. మండలంలోని విశ్వనాథపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం పౌరహక్కుల దినోత్సవం (సివిల్ రైట్స్ డే) సందర్భంగా అవగాహన సదస్సు �
మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ఫేజ్లో జిల్లాలోని 223 పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు మార్చిలోగా వందశాతం పూర్తి చేసేందుకు అధికారులు సన్నద్ధం కావాలని కలెక్టర్ గోపి ఆదేశించారు.
మనఊరు-మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మౌలిక వసతుల కల్పనపై నిర్లక్ష్య ధోరణి తగదని, ఎవరైనా అలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ బీ గోపి అధికారులను హెచ్చరించారు.
అర్హులైన రైతులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వడంలో అశ్రద్ధ చేయొద్దని, మూడు రోజుల్లో డివిజన్ కమిటీ నివేదికను అందించాలని కలెక్టర్ గోపి అధికారులను ఆదేశించారు
బ్యాంకులు అర్హులకు సకాలంలో రుణాలు అందించి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. కలెక్టర్ గోపి ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ శ్రీవత్స కోట అధ్యక్షతన బుధవ�
ఓటరు నమోదుపై గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ సూచించారు. వర్ధన్నపేట తహసీల్ కార్యాలయాన్ని రాష్ట్ర ఎన్నికల అదనపు అధికారి రవికిరణ్, కలెక్టర్ గోపిత�
ప్రత్యేక ఓటరు సవరణ జాబితా-2023 రూపకల్పనలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరి పేరు నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అధికారులను ఆదేశించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ప్రసూతి, గర్భస్థ వైద్య సేవలు అందిస్తున్న సీకేఎం దవాఖానలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ గోపి వైద్యాధికారులను ఆదేశించారు.