ఖమ్మం జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ తరువాత ముసాయిదా ఓటర్ల జాబితాను కలెక్టర్ దివాకర టీఎస్ సోమవారం విడుదల చేశారు. ఈ జాబితాపై క్లెయిమ్లు, అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 16లోపు సమర్పించాలని సూచించారు. ఈసీ షెడ�
ఎస్సీ వర్గీకరణకు రోస్టర్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ మాల మహానాడు జేఏసీ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట మాలల మహా గర్జన పేరుతో సోమవారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. ఎస్ఐఆర్ కార్యక్రమంపై వివిధ రాజ
జిల్లాలో ఇటీవల చేపట్టిన ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ల నియామకాల్లో జరిగిన అవినీతి అవకతవకలపై విచారణ జరపాలని, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య డిమాండ్ చేశ�
ఎల్నినో ప్రభావంతో వర్షాలు సమృద్ధిగా కురవడం లేదని, దీంతో తక్కువ నీటితో సాగయ్యే పంటలు వేసుకోవాలని కలెక్టర్ దివాకర టీఎస్ రైతులకు సూచించారు. మధిరలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విత్తన మేళా కార్�
జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని, జాతీయ రహదారులపై రోడ్డు భద్రతా ప్రమాణాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కలెక్టర్ దివాకర టీఎస్ అ�
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలని ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ కోరారు. గణన పత్రాల వంద శాతం డిజిటలైజేషన్లో నేతలు చురుకైన పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశా�
జిల్లాలో ఓటర్లు పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను స్వీకరించే ప్రక్రియ సక్రమంగా జరగాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, కల్లూరు సబ్ �
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పకడ్బందీగా, పారదర్శకంగా అమలు చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అధికారులను ఆదేశించారు. రాజకీయ పార్టీల సహకా�
ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం తాగునీటి సమస్య లేదని, మున్నేరు, పాలేరు, వైరా ప్రధాన జలాశయాల నుంచి ప్రజల తాగునీటి అవసరాలకు తగినంత నీరు అందుబాటులో ఉందని కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. శనివారం హైదరాబాద్లోని ర�
మాదకద్రవ్య రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగాలని కలెక్టర్ దివాకర టీఎస్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఖమ్మం మమత రోడ్డులోని టాటా సర్వీ
ఖమ్మం రూరల్ మండల పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వేగవంతంగా, నియమిత గడువు లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. శుక్రవారం పాలేరు నియోజకవర్గం పరిధిలో కలెక్టర్ పర్యటించారు.
పాఠశాల వయస్సు గల ప్రతి చిన్నారి విద్యకు దూరం కాకుండా బడిబాట కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి పాఠశాలలో చేర్పించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. సింగరేణి మండల పరిధిలోగల విశ్వనాథపల�