పార్లమెంట్ ఎన్నికల ఈవీఎంలను నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి గోదాములో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో పటిష్ట బందోబస్తు మధ్య భద్రపరిచినట్లు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికా�
ఈ నెల 13న పార్లమెంటు ఎన్నికల పోలింగ్లో ఓటర్లు ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఓటు మక్కు వినియోగించుకునేలా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా వ్యయ పరిశీలకుడు కళ్యాణ్ కుమార్ దాస్ పిలుపునిచ్చారు.
కలెక్టర్ ఛాంబర్లో కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకుడు మనోజ్ కుమార్ మాణిక్రావు సూర్యవంశీ సమక్షంలో శనివారం రెండో విడుత ఈవీఎంల ర్యాండమైజేషన్ నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా పోటీలో ఉన్న రాజ�
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం కల్పించిన హోం ఓటింగ్ సౌకర్యంలో భాగంగా శనివారం వరకు నల్లగొండ జిల్లాలో 1300 మంది హోం ఓటింగ్ ను వినియోగించుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాస�
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బ్యాలెట్ యూనిట్ల మొదటి విడుత సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ను శుక్రవారం నల్లగొండ కలెక్టర్ చాంబర్లో అన్ని పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్, ఎన్నికల అధికారి దాసరి హరి
నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్నికల విధులకు నియమించబడిన పీఓ, ఏపీఓ, ఇతర పోలింగ్ సిబ్బందికి మే 2 నుంచి 4వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు కలెక్టర్, నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్�
లోక్సభ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాలో రాజకీయ ప్రకటనల ప్రచారం కోసం పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) ముందస్తు అనుమతి తీసుకోవాలని కలెక్టర్, నల్లగొండ
ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, అత్యవసర సేవలు అందించే శాఖల ఉద్యోగులందరికీ ఫారం-12ను ఈ నెల 22లోగా అందజేయాలని, ఆయా సంబంధిత శాఖల అధికారులు కూడా ధ్రువీకరణ ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హ
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతోపాటు నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. నల్లగొండ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా జిల్లా కలెక్టర్ దాసరి హరిచ�
ధాన్యం కొనుగోలులో ఇంకా వేగం పెంచి రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దాసరి హరిచందన అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని సూచిస్తూ ఆమె ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశా�
పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన ఆదేశించారు. మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్ కళాశా�
నాగార్జునసాగర్ హిల్ కాలనీలో తాగునీటి ట్యాంకులో కోతులు పడి చనిపోయిన ఘటనపై జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై నందికొండ మున్సిపల్ కమిషనర్, నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూట�
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) మొదటి రాండమైజేషన్ కార్యక్రమాన్ని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హరిచం
యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు గానూ జిల్లాలో 370 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్కు రావచ్చని అంచనా వేసినట్లు కలెక్టర్ హరిచంద