ప్రతి ఒక్కరూ విధిగా ఓటు వేసి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. ఓటరు అవగాహనపై మంగళవారం నల్లగొండ ఎన్జీ కళాశాల నుంచి గడియారం సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రా
నల్లగొండలోని ఇంటర్మీడియట్ మూల్యాంకనం కేంద్రాన్ని శుక్రవారం రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు సందర్శించారు. ప్రాధాన్యత ప్రకారం మూల్యాంకనం విధులను కేటాంపులు చేయలేదని, డీఐఈఓ దస్రూనాయక్ వ్యవహర శ�
ఓటు హకు కలిగిన ప్రతి మహిళా ఓటును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అ ధికారి దాసరి హరిచందన అన్నా రు. పార్లమెంట్ ఎన్నికల స్వీప్ కార్యక్రమంలో భాగంగా టీటీడీసీలోని జిల్లా సమాఖ్య భవనంలో ‘క్ర
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బ్యాంకర్లు అనుమానాస్పద లావాదేవీలపై దృష్టి సారించి ఎప్పటికప్పుడు జిల్లా స్థాయి గ్రీవెన్స్ కమిటీకి సమాచారం అందించాలని నల్లగొండ జిల్లా కల
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగులు తమ డేటాను వెంటనే సమర్చించాలని కలెక్టర్ దాసరి హరిచందన ఆదేశించారు. కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు.
లక్ష్య సాధనకు అంకితభావంతో కృషి చేయాలని, ముఖ్యంగా విద్యార్థులు పరీక్షల లక్ష్యంతోపాటు జీవిత లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. శుక్రవారం ఆమె జిల్లా కేంద్రంలోని గిరిజన బాలు�
పంచెలు, లుంగీలతోపాటు బెడ్షీట్ల తయారీపైనా దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన మరమగ్గం నేత కార్మికులకు సూచించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని పద్మానగర్లో పవర్లూమ్ యూనిట్లను గురువారం ఆ�
రైతులు సంఘటితంగా ఏర్పడి పంటల సాగులో సాంకేతికతను ఉపయోగించుకుని అధిక దిగుబడులు సాధించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన అన్నారు. మండలంలోని అయిటిపాముల గ్రామ పరిధి గంగాదేవిగూడెం సమీపంలో ఉన్న కట
రాబోయే ఐదు నెలలు అప్రమత్తంగా ఉంటూ తాగు నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ హరిచందన దాసరి సూచించారు. గురువారం పానగల్లోని మిషన్ భగీరథ ట్రీట్మెంట్ ప్లాంట్ను సందర్శించి నీటి సరఫరా ప్రణాళి