బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ అందించిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ హేమంత్ బోరడే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్ సమీపంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించి�
ఫొటో ఓటరు జాబితా సవరణ కార్యక్రమం-2024ను పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వ సంస్థలు, శాఖల ప్రత్యేక కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు బీ. భారతి లక్పతినాయక్ ఆదేశించారు.
మండలంలోని గంగాపూర్ శివారులో కొలువైన శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి జాతరకు పూర్తి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు సంబంధిత అధికారులకు సూచించా రు. మండల కేంద్రంలోని గంగాపూర్ ఆర్చ్
రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు బూత్ స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల నాయకుల సహకారంతో తప్పుల్లేని కొత్త ఓటరు జాబితాను సిద్ధం చేసేందుకు కసరత్తు మొదలుపెట్టారు.
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని ప్రజాపాలన ఉమ్మడి జిల్లా నోడల్ అధికారి ప్రశాంతి అన్నారు. కెరమెరి మండలంలోని మోడి గ్రామంలో ప్రజాపాలన సదస్సుకు కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, అదనపు కలెక్టర్ దీ
జిల్లాలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ రెండో రోజూ కొనసాగింది. రెబ్బెన మండలం కైర్గాం కేంద్రాన్ని కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్రావు పరిశీలించారు. అర్జీదారులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూడాలని అధికార
హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు బదావత్ సంతోష్, బ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియగా, బోథ్ నియోజకవర్గంలో అత్యధికంగా 82.86 శాతం, మంచిర్యాలలో అత్యల్పంగా 69.06 శాతం పోలింగ్ నమోదైంది.
జల్.. జంగల్.. జమీన్ కోసం పోరాడిన వీరుడి త్యాగాలను యావత్ ప్రజానీకం స్మరించుకున్నది. శనివారం కెరమెరి మండలం జోడేఘాట్లో కుమ్రం భీం, కుమ్రం సూరు వర్ధంతిని అధికారికంగా నిర్వహించగా, ఆయా ప్రాంతాల నుంచి తరలివ
Rain Effect | వర్షాల కారణంగా ఏర్పడిన వరద పరిస్థితులలో ప్రత్యేక విధులు కేటాయించిన ముగ్గురు అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు ఒక ప్ర�