లింగంపేట మండలాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని కామారెడ్డి కలెక్టర్ అశీష్ సంగ్వాన్ అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలోని నాగన్న బావి వద్ద నిర్వహించిన ప్రత్
శ్రమదానంతో పరిసరాలు పచ్చదనంతో కళకళలాడాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో వివిధ శాఖ అధికారులు, సిబ్బంది శ్రమదానం చేశారు. పిచ్చి మొక్కలు, ప్లాస్టిక్�
గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సూచించారు. జిల్లా కేంద్రంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర వెళ్లే మార్గాన్ని ఎస్పీ సింధూ�
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యుశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్లకు సూచించారు. ఆదివారం డీజీప�
భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు కామారెడ్డి కలెక్టర్ కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, నిజామాబాద్ డీఈవో దుర్గా ప్రసాద్ �
ప్రతి భవన నిర్మాణరంగ కార్మికుడు కార్మిక శాఖలో తమ పేరును నమోదు చేసుకొని లబ్ధి పొందాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో శనివారం భవన, ఇతర నిర్మాణరంగ కార్మికుల సంక్�
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్రావు వ్యవహార శైలి ఉమ్మడి జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. సమస్యలు దృష్టికి తీసుకొచ్చేందు కు యత్నించిన యువకులపై రుసురుసలాడడం వివాదాస్పదంగా మారింది. ఏం త మాషాలు చేస్త�
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ హెచ్చరించారు. నిజాంసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన గురువారం తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు.
పంట రుణమాఫీ పథకం ద్వారా జిల్లాలో 74,756 రైతు కుటుంబాలకు సంబంధించిన రూ.442 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తెలిపారు.
చిన్నపాటి తగాదాలను కమ్యూనిటీ మీడియేషన్ వలంటీర్ (సీఎంవీ)ల ద్వారా పరిష్కరించుకోవచ్చని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజయ్పాల్ తెలిపారు. ఇందుకోసం మీడియేషన్ యాక్ట్-2023ను ప్రభుత్వం తీసుకొచ్చినట్టు ప�
రుణం తీసుకోకుండానే రుణమాఫీ జరిగిన ఘటనలో అనేక సందేహాలు వెలుగు చూస్తున్నాయి. గాయత్రీ షుగర్ ఫ్యాక్టరీ, యూనియన్ బ్యాంకు, రైతుల మధ్య జరిగిన ట్రైపార్టీ ఒప్పందం మేరకు రుణాల మంజూరు జరిగింది.
జిల్లాలో 49,541 మంది రైతులకు రూ.235 కోట్ల 61 లక్షలు మాఫీ చేసినట్లు సీఎం రేవంత్రెడ్డి వీసీలో తెలిపారు.కామారెడ్డి మండలం క్యాసంపల్లి రైతువేదికలో నిర్వహించిన వీసీలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కలెక్ట�
దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానను కలెక్టర్ బుధవారం తనిఖీ చేశారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో విద్యాధికారులతో సీజనల్ వ్యాధులపై సోమవారం సమావేశం నిర్వహించారు.