నిర్మల్ అసెంబ్లీ స్థానానికి గురువారం జరిగిన ఎన్నికలు ప్రశాంతం గా ముగిసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో రత్నాకల్యాణి తెలిపారు. నిర్మల్, సారం గాపూర్, మామడ, లక్ష్మణచాంద, నర్సాపూర్, దిలావర్ప
నిర్మల్ జిల్లాలో ఈనెల 30న జరుగనున్న ఎన్నికలకు అన్ని ఏర్పా ట్లను పూర్తి చేశామని, ప్రతి పోలింగ్ బూత్లో ఓటరు స్లిప్పుల పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ అశిష్ సంగ్వాన్ అధికారులకు ఆదేశించారు.
ఎన్నికల నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ అశిష్ సంగ్వాన్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీ ప్రవీణ్ కుమార్తో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నిర్మల్ జిల్లాలో ఓటర్లలో చైతన్యం పెం చేందుకే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని కలెక్టర్ అశిష్ సంగ్వాన్ అన్నారు. పట్టణంలోని తహసీల్ కార్యాలయం వద్ద శనివారం రాత�
నిర్మల్ జిల్లాలో నవంబర్ 30వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికలు నిష్పక్షపాతంగా స్వేచ్ఛయుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ అశిష్ సాంగ్వాన్ అన్నారు.
నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని నిర్మల్ కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. కడెం మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో బుధవారం నిర్వహించిన సిస్టమెటిక్
ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వర్తించాలని నిర్మల్ కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమీకృత భవనంలో నోడల్, ఎన్నికల అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని శనివారం నిర్వహించారు.