సిమ్లా: ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో వరదలకు నాలుగు అంతస్తుల బిల్డింగ్ పేక ముక్కలా కూలిపోయింది. అయితే ముందుగానే అందులోని వారిని ఖాళీ చేయించడంతో ప్రాణ నష్టం తప్పింది. హిమాచ�
నవభారత పునాదులను మరింత బలోపేతం చేసే భావి ఇంజినీర్లు చదువుకునేందుకు నిర్మిస్తున్న నాలుగంతస్తుల ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల భవనమది. అయితే, నిర్మాణ దశలో ఉన్న ఆ కాలేజీ గోడలు ముట్టుకుంటేనే పడిపోతున్నాయి. �
పాట్నా: నిర్మాణంలో ఉన్న ఒక వంతెన గాలి వానకు కూలింది. బీహార్లోని భాగల్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఖగారియా, భాగల్పూర్ జిల్లాలను కలుపుతూ నాలుగు లైన్ల వంతెనను నిర్మిస్తున్నారు. అగువానీ-సుల్తాన్గంజ్ బ్ర�
డెహ్రాడూన్: భారీ వర్షాలు, వరదలు ఉత్తరాఖండ్ను అతలాకుతలం చేశాయి. ఈ నేపథ్యంలో పలు భవనాలు దెబ్బతిన్నాయి. తాజాగా శనివారం ఉత్తరాఖండ్లో ఓ హోటల్ బిల్డింగ్ భాగం ఒక్కసారిగా కూలింది. శిథిలాలు లోయలోకి జారి పడ్�
ముంబై: పెట్రోల్, గ్యాస్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ శనివారం పలు చోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని ముంబైలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఎడ్ల బండిప�
విషాదం.. ముంబైలో భవనం కూలి తొమ్మిది మంది దుర్మరణం | మహారాష్ట్రలోని ముంబైలో విషాదం చోటు చేసుకున్నది. మలాడ్ వెస్ట్ ప్రాంతంలోని న్యూకలెక్టర్ కాంపౌండ్లో బుధవారం రాత్రి ఓ నివాస భవనం కూలిపోయింది.