ఉత్తర భారతదేశాన్ని చలిపులి వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా అక్కడ ఉష్ణోగ్రతల స్థాయి భారీగా పడిపోయింది. ఈ కోల్డ్ వేవ్ పరిస్థితులు శుక్రవారం మరింత తీవ్రమయ్యాయి. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత
Cold @ North | దేశమంతా చలి పెరిగింది. ముఖ్యంగా ఉత్తర భారత రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. మాండస్ తుఫాన్ కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో వానలు పడుతుండటంతో చలి పెరిగిపోయింది. మంచు కురుస్తుండటంతో �
వాతావరణంలో వచ్చిన మార్పులతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కసారిగా చలి పెరిగింది. మాండస్ తుఫాన్ ప్రభావం ప్రజలకు వణుకు పుట్టిస్తోంది. ఆదివారం మెదక్ జిల్లాలో 19 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. వార�
Hyderabad | మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన చలి మళ్లీ వణుకు పుట్టిస్తోంది. గత మూడు నాలుగు రోజులుగా సాధారణ స్థాయి దాటి నమోదైన రాత్రి ఉష్ణోగ్రతలు సోమవారం ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో మళ్లీ చలి వణుకు పుట్టిస్తోంది. త�
Cold Weather | బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సముద్రంలో డిసెంబర్ 4న తుఫాను ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో డిసెంబర్ 5న నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం,
ఉమ్మడి జిల్లాపై చలి పంజా విసిరింది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోగా, గడ్డ కట్టుకుపోయే పరిస్థితి తలెత్తింది. ఆదివారం రాష్ట్రంలోనే అత్యల్పంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యు)లో కనిష్ఠంగా 7.3 డిగ్ర�
ఉమ్మడి జిల్లాపై చలి పంజా విసురుతున్నది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. రెండ్రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. చల్లగాలుల తీవ్రత పెరిగింది. కనిష్ఠంగా15 డిగ�
ఉమ్మడి జిల్లాలో చలి ప్రభావం పెరిగింది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం వేళ పొగమంచు కమ్ముకుంటున్నది. దీంతో
Cold Wave | రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలను చలి వణికిస్తోంది. తెల్లవారుజామున మంచు కురియడంతో.. ప్రజలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. సాయంత్రం 6 అయిందంటే చాలు చలి తీవ్రత పెరిగిపోతోంది. అయితే రా�
hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో చలి తీవ్రత పెరిగింది. చల్లని గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయినట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నగరంల�