ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలతో జనం చలితో వణికిపోతున్నారు. చలి ప్రభావం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై తీవ్రంగా ఉంది.
రాష్ట్రంలో చలి క్రమంగా పెరుగుతున్నది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రమంతటా ఉదయం 9 గంటల వరకు మంచు దుప్పటి కప్పుకుంటున్నది.
తెలుగు రాష్ర్టాల్లో చలి పెరుగుతున్నది. వచ్చే మూడు రోజులు చలి మరింత ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయినట్టు పేర్కొన్నది.
వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా గత మూడు నాలుగు రోజుల నుంచి వణికిస్తున్న చలి.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఈ చలి వల్ల వివిధ రకాల అనారోగ్యాలకు గ�
తొలకరి పలకరించింది.. వానలు మొదలయ్యాయి.. వేయి కండ్లతో ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రమంతా చల్లబడింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో బుధవారం సాయంత్రం నుంచే వాన జోరుగా కురుస్తున్నది.
టర్కీ, సిరియాల్లో సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. ప్రకృతి ప్రకోపానికి ఇప్పటివరకు 8 వేల మందికిపైగా మరణించారు. శిథిలాలను తొలగిస్తుండటంతో భారీగా మృతదేహాలు బయటపడుతున్నాయి.
గ్రేటర్లో చలి ప్రభావం స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నది. మూడు రోజుల కిందట 11 డిగ్రీలు నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ 14 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి.
Rahul Gandhi | కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎముకలు కొరికే చలిలోనూ టీ షర్ట్ ధరించి జోడో యాత్రలో పాల్గొంటున్న విషయం విదితమే. రాహుల్ టీ షర్ట్పై బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. టీ షర్ట్
జిల్లావ్యాప్తంగా చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. జిల్లాలోని అన్ని మండలాల్లో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజంతా చలితో జిల్లా ప్రజలు గజగజ వణుకుతున్నార�
Hyderabad | ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో గ్రేటర్ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం 8 గంటల వరకు మంచు కురియడంతో భాగ్యనగరం వాతావరణం కశ్మీర్ను