రెండు, మూడు రోజుల కిందటి వరకు తుఫానుతో వాతావరణం చల్లగా ఉండగా, గురు, శుక్రవారాల్లో భానుడు ఒక్కసారిగా భగ్గుమన్నాడు. మార్చి నెలలోనే దంచి కొడుతున్నాడు.
గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల వరకు నమోదవుతుండగా, ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండ నుంచి రక్షణ కోసం క్యాప్లు, స్కార్ఫ్లు, చున్నీలు వంటివి ధరిస్తూ ఉపశమనం పొందుతున్నారు.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, కరీంనగర్