యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట (Rajapeta) మండల కేంద్రంతో పాటు గ్రామాల్లోని ప్రజలు చలితో వణికిపోతున్నారు. ఉదయం, రాత్రి చలి వనికిస్తుండడంతో మంటలు కాగుతూ కనిపిస్తున్నారు. గత వారం రోజులుగా వాతావరణ మార్పులతో ఉష్
Hyderabad | బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్లో రాగల రెండు రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత మరింత పెరిగింది. అన్ని జిల్లాల్లో సాధారణం కంటే 3 డిగ్రీలు తకువగా, 15 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సూర్యాపేట జిల్లా మినహా అన్ని జిల్లాల్లో 15 డిగ్రీల�
Cold Waves | ఉత్తరభారతాన్ని (North India) చలి గజగజ వణికిస్తోంది (Cold Waves). దేశరాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాలు చలిగుప్పిట్లో వణికిపోతున్నాయి.
Weather Update | హైదరాబాద్లో 11.9 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్తో పాటు, తెలంగాణలోని పలు జిల్లాలలో రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే దిగువకు పడిపోయాయి.
తెలుగు రాష్ర్టాల్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో దట్టంగా మంచు కురుస్తున్నది.
Cold | రాష్ట్రంపై మంచు దుప్పటి కప్పేసింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. తెల్లవారుజామున దట్టంగా పొగమంచు కురియడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Cold | రాష్ట్రంపై చలిపంజా విసురుతున్నది. మంచుదుప్పటి కప్పేయడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈశాన్య గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి.
Adilabad | మరో వారం పదిరోజుల్లో చలికాలం ముగియనుంది. అయినా ఆదిలాబాద్ జిల్లాలో చలిపులి పంజా విసురుతున్నది. జిల్లా వ్యాప్తంగా ప్రజలను వణికిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా
Delhi | దేశ రాజధాని ఢిల్లీని చలి వణికిస్తున్నది. దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతోపాటు చల్లని గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతున్నాయి. దీంతో పర్వత ప్రాంతాలైన ధర్మశాల,
Delhi dense fog | దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరభారతదేశాన్ని చలి వణికిస్తున్నది. పలు రాష్ట్రాల్లో భారీగా చలిగాలులు వీస్తున్నాయి. దీంతో మంగళవారం ఉదయం ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున�
Cold wave | ఉత్తరాది రాష్ట్రాలను చలి వణికిస్తున్నది. ఇవాల్టి నుంచి వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశమున్నది. బిహార్లో చలికి ఇద్దరు చనిపోగా.. ఇక్కడ పలు జిల్లాల్లో అకాల వర్షం కురుస్తున్నది. ఢిల్లీల
అమరావతి: చలిగాలుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి వేళల్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఇళ్ల ను