అతి తక్కువ పెన్షన్తో రిటైర్డ్ బొగ్గు గని కార్మికులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని, పెట్రోలియం కంపెనీల తరహాలో కోల్ ఇండియా, సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకూ ఆర్థిక ప్యాకేజీని వర్తింపజేయాలని సింగరేణ�
బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన కోల్ ఇండియాలో మళ్లీ సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 16న ఒక్కరోజుపాటు మెరుపు సమ్మె చేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.
కోల్ ఇండియా ఈ జూలై-సెప్టెంబర్లో రూ.6,799.77 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.6,043.55 కోట్ల లాభంతో పోలిస్తే 12.5 శాతం పెరిగింది.
పదవీ విరమణ చేసిన సింగరేణి ఉద్యోగులకు రెండు దశాబ్దాలకు పైగా పింఛన్ను సవరించకపోవడంతో వారు దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దీంతో సింగరేణి ఉద్యోగులు తమ విచారకరమైన స్థితిని తెలియజేస్తూ 202 3, ఆగస్టు 30న రా�
భారత్లో మొదటిసారిగా పశ్చిమ బెంగాల్లో దామోదర్ నది ఒడ్డున రాణిగంజ్ గనిలో 1774లో మెస్సర్స్ సమ్మర్ హిట్లీ ఆఫ్ ఇండియా కంపెనీ బొగ్గు తవ్వకాలు ప్రారంభించింది. అనంతరం ప్రస్తుతం కోల్ ఇండియా అనుబంధ సంస్థల �
బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ కోల్ ఇండియా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 10.1 శాతం తగ్గి రూ.7,941.40 కోట్లకు పరిమితమైంది.
సింగరేణి కార్మికులకు యాజమాన్యం శుభవార్త చెప్పింది. జాతీయ స్థాయిలో ఇటీవలే కుదిరిన 11వ వేజ్ బోర్డు వేతనాలను తక్షణమే అమలు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. కొత్త వేజ్ బోర్డు జీతాలు సోమవారమే ఇవ్వనున్నట్టు
ఇటీవల కుదిరిన వేతన సవరణ ఒప్పందం నేపథ్యంలో నాన్ ఎగ్జిక్యూటివ్స్తో పోల్చితే తమ వేతనాలు తక్కువ ఉంటున్నాయని కోల్ ఇండియా ఎగ్జిక్యూటివ్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీలో మైనిం గ్ విభాగానికి పూర్వ విద్యార్థుల చొరవతో కోల్ ఇండియా భారీ విరాళం ఇచ్చింది. మై నింగ్ కోర్సు బోధకుల జీతభత్యాలు, ఇతర ఖర్చుల చెల్లింపునకు చైర్ ఏ ప్రొఫెసర్ కార్యక్రమంలో రూ.3 క�
బొగ్గు గని కార్మికులకు మళ్లీ నిరాశే ఎదురైంది. 11వ వేతన ఒప్పందానికి సంబంధించి బుధవారం కోల్కతాలో జరిగిన వేజ్బోర్డు సమావేశం ఎటూ తేలకుండానే ముగిసింది. 10.5 శాతం ఎంజీబీ (మినిమం గ్యారెంటెడ్ బెనిఫిట్స్) మాత్రమ