సీఎంఆర్ బియ్యాన్ని ఎఫ్సీఐకి సకాలంలో అం దిం చకుండా జాప్యం చేస్తున్న రైస్మిలర్లపై పీ డీ యాక్ట్ నమోదు చేసి క్రిమినల్ చర్యలు తీసు కోవాలని కలెక్టర్ ఉదయ్కుమార్ అధికారుల ను ఆదేశించారు.
మిల్లర్ల అక్రమ దందా ఇష్టారాజ్యంగా సాగుతున్నది. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కింద పౌరసరఫరాల శాఖ ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని ఆరోపణలు వస్తున్న�
నిర్మల్ జిల్లాలో ఆయా రైస్మిల్లర్లకు కేటాయించిన వరి ధాన్యం సీఎంఆర్ను నిర్ణీత గడువులో గా ఎఫ్సీఐకి అందించాలని కలెక్టర్ వరుణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్త కలెక్టరేట్ సమీకృత భవనంలో రైస్మిల్
పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. శనివారం కరీమాబాద్లోని ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం-ఎస్ఆర్ఆర్తోట సెంటర్ను ప�
జిల్లాలో సివిల్ సప్లయ్ కార్యాలయంలో పనిచేసే ఓ ఉన్నతాధికారి అండదండలతో మిల్లర్లు బియ్యం మాయం చేస్తున్నారు. వారు చెప్పిన వారికే ధాన్యం కేటాయింపు మొదలు.. ఎవరైనా మిల్లర్లు తప్పు చేస్తే వారిని రక్షించే వరకు
సీఎమ్మార్ విషయంలో పౌరసరఫరాల సంస్థ పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నది. ప్రభుత్వం కేటాయిస్తున్న ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటూ కొందరు మిల్లర్లు ఇతర ప్రాంతాల నుంచి బియ్యం కొనుగోలు చేసి ఎఫ్సీఐ
2019-20 యాసంగి సీజన్కు సంబంధించి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) గడువును మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తూ పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 118 మిల్లులు
ప్రతి ఏడాది వానకాలంతో పాటు యాసంగిలో రైతులు పండించిన ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసి అనంతరం ఎఫ్సీఐకి అందజేస్తున్నది. ఈ ధాన్యాన్ని మిల్లర్లు మర ఆడించి సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ �
ప్రభుత్వ అనుమతి లేకుండా పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఇర్ఫాన్ జిల్లాలోని రైస్మిల్లర్ల నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) తీసుకోవడం ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇర్ఫాన్�
రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలించింది. నెల రోజుల నిరీక్షణకు తెరపడింది. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో దిగొచ్చిన కేంద్రం.. రాష్ట్రం నుంచి సీఎమ్మార్ (బియ్యం) సేకరణకు అంగీకరించింది. ఇందుకు సంబంధించి సోమవారం కేంద్ర ఆ�