నిర్మల్ జిల్లాలో రైస్ మిల్లర్ల చేతివాటం పతాకస్థాయికి చేరుకున్నది. సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) ధాన్యం విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించినప్పటికీ కొంతమంది మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నా�
రైస్ మిల్లుల వద్ద ధాన్యాన్ని సకాలంలో దించుకోవాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల గ్రామంలో ఉన్న మిథిలా రైస్ మిల్లును ఆయన శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశ
ప్రభుత్వం ప్రతి సీజన్లో ధాన్యం కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించి ఆ ధాన్యాన్ని మర ఆడించడానికి మిల్లర్లకు కేటాయింస్తున్నది. కేటాయించిన బియ్యాన్ని అధికారుల సహకారంతో మిల్ల�
సీఎంఆర్ బియ్యం ని ర్ధేశిత గడువులోగా సేకరిస్తామని రా ష్ట్ర పౌర సరఫరాల సంస్థ జిల్లా ఇన్చార్జి మేనేజర్ టి.విక్రమ్ తెలిపారు. ఈ నెల 24న ‘నమస్తే తెలంగాణ’ లో పాలమూరులో రూ.9కోట్ల ధా న్యం స్వాహా? 2023-24మాన్సూన్ సీ�
మంచిర్యాల జిల్లాలో 2022-23 వానకాలం సీజన్కు సంబంధించి సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) బియ్యాన్ని మిల్లర్లు గడువులోగా ప్రభుత్వానికి తిరిగి ఇవ్వడంలో విఫలమయ్యారు. దీంతో 21 మిల్లులు డిఫాల్టర్ అయ్యాయి. ఈ మిల�
ఎంజీకేఎల్ఐ పథకం కింద 2017 నుంచి సాగునీరు పుష్కలంగా అందుతుండగా కల్వకుర్తి ప్రాంతంలో రైతులు ఎక్కువ మొత్తంలో వరి సాగుచేశారు. 2020 నుంచి వరి సాగు ఊహించనంత గా పెరిగింది. దీంతో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ధాన్యం కొన
సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి అందజేయని ఓ రైస్మిల్ యజమానిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ధన్వాడ మండలం కొండాపూర్లోని సాయికృష్ణ రైస్మిల్ను ఇటీవలే కలెక్టర్
‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ఆదివారం ప్రచురితమైన ‘సర్కారు ధాన్యం.. దర్జాగా మాయం!’ కథనంపై పోలీసుల్లో చలనం మొదలైంది. వనపర్తి జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు స్వగ్రామమైన పెద్దగడపలోని ప్రభుత్వ గోదాం ను�
2022-23 వానకాలం, యాసంగి సీజన్లలో సీఎంఆర్ మిగులు బియ్యాన్ని ఎఫ్సీఐకి వెంటనే డెలివరీ చేయాలని జిల్లా ఆదనపు కలెక్టర్ లింగ్యానాయక్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్లో రైస్ మిల్లర్లు, �
సీఎంఆర్ బియ్యం అందజేయడంలో జాప్యం చేస్తున్న రైస్ మిల్లర్లపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరోసారి గడువు పొడిగించాలని మిల్లర్లు ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేసినప్పటికీ సర్కార్ మాత్రం కుదరదని తేల్చి చెబు
నల్లగొండ జిల్లాలో 2022-23 వానకాలంతోపాటు యాసంగి సీజన్కు సంబంధించిన సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) లక్ష్యం నల్లగొండ జిల్లాలో పూర్తి కాలేదు. జనవరి-31తో గడువు ముగిసినా వానకాలం సీజన్ది 99 శాతం, యాసంగి సీజన్ద�
ఐకేపీ డబ్బులు స్వాహా పేరిట గురువారం నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనంపై జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. గురువారం మద్దుల్చిట్టంపల్లిలోని డీపీఆర్సీ భవనంలో జిల్లా పరిషత్ చైర�