సింగరేణి కార్మికులకు దసరా కానుకగా లాభాల వాటా బోనస్ కింద రూ.711.18 కోట్లను ఈ నెల 16న చెల్లించనున్నట్టు సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విధంగా సింగరేణి సంస్థ �
బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన సింగరేణి భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గతంలో నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరుకుంటే రూ.40 వేల కోట్ల టర్నోవర్ సాధించడంతోపాట�
CM KCR | సింగరేణి కార్మికులకు దసరా పండుగ ముందే వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సంస్థ లాభాల్లో 32శాతం వాటా కార్మికులకు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ నిర్ణయంలో ఒక్కో కార్మికుడికి 1.65 లక్షలు
ఈ ఏడాది చివరినాటికి కొత్తగా చేపట్టిన నాలుగు ఓపెన్ కాస్గ్ బొగ్గు గనులతోపాటు వచ్చే ఏడాది మరో నాలుగు ప్రాజెక్టుల నుంచి 200 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు సింగరేణి సీఎండీ ఎన్ శ్రీ�
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సింగరేణి చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో టర్నోవర్, లాభాలు, బొగ్గు ఉత్పత్తి, రవాణా జరిపిందని సంస్థ చైర్మన్, ఎండీ ఎన్ శ్రీధర్ తెలిపారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఐదేండ్లలో వంద మిలి�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొమ్మిదేండ్లలో సింగరేణి అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధించిందని, సంక్షేమంలోనూ దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలకు ఆదర్శంగా నిలిచిందని సీఎండీ ఎన్ శ్రీధర్ పేర్కొ�
బొగ్గు రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న సీహెచ్పీ(కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్)ల లోడింగ్ సామర్థ్యాన్ని ప్రస్తుతం 109 మిలియన్ టన్నుల నుంచి 133 మిలియన్ టన్నులకు పెంచాలని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ అధికా
ప్రస్తుతమున్న థర్మల్, సౌర విద్యుత్తు ప్లాంట్లకు అదనంగా 1,050 మెగావాట్ల సామర్థ్యంతో మరిన్ని ప్లాంట్లను ఏర్పాటుచేసి మొత్తం 3,350 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని అందుకునేలా భారీ ప్రణాళికకు సింగరేణి �
ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్లో మే నెల నుంచి ఉత్పత్తిని ప్రారంభించేందుకు సింగరేణి సంస్థ సిద్ధమైంది. ఆ గని నుంచి వెలికితీసే బొగ్గును సమీపంలోని హండపా రైల్వే సైడింగ్ నుంచి రవాణా చేయాలని సింగరేణి డైరెక్టర�
జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ)కు నూతన చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులైన సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ను పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు అభినందించారు. సోమవారం సింగరేణి భవన్�