ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను బొగ్గు ఉత్పత్తిలో 99 శాతం, రవాణాలో 103 శాతం లక్ష్యాలను సింగరేణి సాధించడంపై ఆ సంస్థ సీఎండీ బలరాం హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర 11వ అవతరణ దినోత్సవ వేడుకలను కోల్బెల్డ్ ఏరియాల్లో అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని, కొత్తగూడెం ప్రకాశం స్టేడియం వేదికగా నిర్వహించనున్న ప్రధాన వేడుకల్లో సీఎండీ బలరాం ముఖ్యఅతిథిగా పాల�
వ్యాపార విస్తరణలో భాగంగా విద్యుత్తు ప్లాంట్లను నిర్మిస్తున్న సింగరేణి సంస్థ కొత్తగా 800 మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ను నిర్మించనుంది. మంచిర్యాల జిల్లా జైపూర్ ప్లాంట్ సమీపంలోన
ఇంగ్లిష్ భాషను అందరు కష్టపడి నేర్చుకోవడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సింగరేణి సీఎండీ బలరాం అన్నారు. విద్యార్థులు ప్రపంచ యవనికపై రాణించాలంటే భాషా నైపుణ్యం అత్యంత కీలకమని చెప్పారు. విద్యార్థులు ఇం
పరిసరాల పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ.. అత్యధిక ప్రదేశాలను శుభ్రం చేసినందుకుగాను సింగరేణి కాలరీస్కు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించ�
ఆస్తుల పరిరక్షణ, అవినీతి అక్రమాలను అరికట్టడం, సంస్థ నిధులు దుర్వినియోగం కాకుండా చూడడంలో సింగరేణి విజిలెన్స్ అధికారుల పాత్ర కీలకమని సంస్థ సీఎండీ బలరాం అన్నారు.
ఔను.. ఒకే ఒక్కడు.. ఏకంగా 18,500 మొక్కలు నాటారు..! ఇన్ని మొక్కలు నాటారంటే.. ఆయనకు ఇంకేమీ పని లేదేమోనని, ఇదే పనిగా ఎంచుకున్నారేమోనని అనుకుంటే పొరబడినట్లే..!! ఆయనకు ప్రకృతి అంటే ప్రాణం.
Singareni | సింగరేణి రిటైర్డ్ కార్మికులకు సంబంధించిన దీపావళి బోనస్ రూ.18.27కోట్లు ఈ నెల 27న ఖాతాల్లో జమ చేస్తామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరామ్ వెల్లడించారు. 2023-24 ఆర్థిక సంవత్సరం, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అ�
కాలం ఏదైనా.. పగటి ఉష్ణోగ్రతలు పగబట్టినట్టు పెరుగుతున్నాయి. వేసవిలో అయితే నిప్పుల కొలిమే! ముఖ్యంగా తన గర్భంలో నల్లబంగారం దాచుకున్న సింగరేణి ప్రాంతంలో ఉష్ణతాపం పాశుపతాస్త్రం కన్నా తీవ్రంగా ఉంటుంది.
సింగరేణి ఉద్యోగులకు ప్రత్యేక ట్రాన్స్ఫర్ పాలసీని రూపొందిస్తామని, కాలరీస్లో కాగి త రహిత కార్యకలాపాలు నిర్వహించేలా రెండు నెలల్లో ఈ-ఆఫీస్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని సంస్థ సీఎండీ బలరాం తెలిపా�
రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో విస్తరించిన సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐ) సేవల విస్తరణకు దవాఖానలు ప్రారంభించాలని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ కమల్కిశోర్ సోనును సింగరేణి సీ
సింగరేణి ఇతర విభాగాల్లో వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే పలు రాష్ర్టాల్లో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసిన సంస్థ..తాజాగా రాజస్థాన్లో మెగా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సిద్దమవు�