రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో విస్తరించిన సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐ) సేవల విస్తరణకు దవాఖానలు ప్రారంభించాలని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ కమల్కిశోర్ సోనును సింగరేణి సీ
సింగరేణి ఇతర విభాగాల్లో వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే పలు రాష్ర్టాల్లో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసిన సంస్థ..తాజాగా రాజస్థాన్లో మెగా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సిద్దమవు�
Singareni | సింగరేణి సంస్థ వ్యాపార విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా రాజస్థాన్లో సోలార్ పార్క్లో సంస్థ మెగా సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఇందుకోసం సంస్థ సీఎండీ ఎన్ బలరామ
ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా నిర్ధేశించుకున్న 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునేందుకు రోజుకు 2లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తిచేసి, రవాణా చేయాలని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరాం అధి
Singareni | ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవాలని సింగరేణి సీఎం ఎన్ బలరామ్ అన్నారు. వర్షాకాలంలోనూ ఉత్పత్తికి విఘాతం కలుగకుండా రోజుకు 2లక్షల టన్నుల ఉత�
సింగరేణి సంస్థ ఒడిశా రాష్ట్రంలో చేపట్టిన నైనీ బొగ్గు గని నుంచి ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం చివరినాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ బొగ్గు ఉత్పత్తి ప్రారంభమయ్యే విధంగా, అలాగే నైనీ సమీపంలో నిర్మించ తలప�
Singareni | సింగరేణిలో ఇప్పటి వరకు బొగ్గు ఉత్పత్తి పై ప్రత్యేక దృష్టి సారించిన సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్ బలరామ్ ఇప్పుడు కంపెనీలో పని సంస్కృతిని పెంచేందుకు కీలక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కార్యాలయాల్లో ఉద్�
సింగరేణి సంస్థ ఉద్యోగుల సమాచారానికి, సేవలకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని విస్తృతంగా వాడుతున్నందుకు గుర్తింపుగా కంప్యూటర్ ఎక్స్ప్రెస్ అనే సంస్థ జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఐటీ సేవల కంపెనీగా సింగరేణికి అవ
రానున్న ఐదేండ్లలో 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకోసం అవసరమైన ఆధునిక మైనింగ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక అంశాలపై తమ సంపూర్ణ సహకారం అందించడానికి ఆస్ట్రేలియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట�
రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో భారీ జలాశయాలపై సుమారు 800 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సింగరేణి సీఎండీ ఎన్ బలరాం తెలిపారు.
సింగరేణి సంస్థ కొత్తగా చేపట్టనున్న గనుల కోసం పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి అమ్రిత్లాల్ మీనా హామీ ఇచ్చారు. సంస్థ పనితీరు సంతృప్తికరంగా ఉన్నదని, ఈ ఏడాది నిర్దేశించుకున్న 70 మిలి�
సింగరేణీయులు 16న జరిగే దేశవ్యాప్త సమ్మెకు దూరంగా ఉండాలని, విధిగా విధులకు హాజరుకావాలని సింగరేణి సీ అండ్ ఎండీ బలరాం బుధవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. కార్మిక సంఘాల డిమాండ్లలో సింగరేణికి సంబంధించినవి ప�
సింగరేణి ఉద్యోగుల నిమిత్తం మెడికల్ బోర్డును అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మోసగాళ్లు డబ్బు తీసుకొని అన్ఫిట్ చేయిస్తామని ప్రలోభపెడ