విపక్ష పార్టీలో చిచ్చు పెట్టడం.. ఓ గ్రూప్ను చీల్చడం.. వంటి స్వార్థ రాజకీయాలకు బీజేపీ మరోసారి తెరతీస్తున్నది. మహారాష్ట్రలో గత ఏడాది శివసేనని చీల్చి సీఎం ఉద్ధవ్ ఠాక్రేను గద్దె దించి ఏక్నాథ్షిండేను ఆ సీ�
మహారాష్ట్రలో కొనసాగుతున్న శివసేన చీలిక ఎపిసోడ్లో మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గం కీలక అడుగు వేసింది. రాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, ఆయన క్యాంపు ఎమ్మెల్యేలపై పెండింగ్లో ఉన్న అనర్హత ప్రొసీడింగ్స్పై నిర�
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విపక్ష పార్టీలు తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును ప్రకటించనున్నాయా? ప్రస్తుతం జాతీయ మీడియాలో ఇదే చర్చనీయాంశం. కంటివెలుగు కార్యక్రమానికి ఏకంగా
Rashmi Thackeray | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్నది. అధికర శివసేనకు చెందిన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఉద్ధవ్ థాక్రే సీఎం పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించి�
CM Uddhav Thackeray | మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై ముంబైలోని ఓ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. పార్టీలో తిరుగుబాటుతో ఇప్పటికే చిక్కుల్లో ఉన్న సీఎం ఠాక్రేపై.. కరోనా నిబంధనలు అతిక్రమించారని
Eknath Shinde | మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఉత్కంఠ రేపుతున్నది. సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికార నివాసాన్ని ఖాళీచేయగా, తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే (Eknath Shinde) మరింత బలం సమకూర్చుకుంటున్నారు.
ముంబై : అమరావతి ఎంపీ నవనీత్ రాణా ప్రభుత్వంపై విమర్శల దాడి కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, శివసేన పార్టీపై మండిపడ్డారు. ఆదివారం ఉదయం తన భర్త, ఎమ్మెల్యే రవిరాణాతో కలిసి ముంబైలో పాత్రికేయులతో మ�
MP Navneet Rana | ఎంపీ నవనీత్ రాణా హనుమాన్ చాలీసా పఠించారు. అయితే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే నివాసం మాతోశ్రీ వద్ద కాదు.. దేశ రాజధాని ఢిల్లీలో. ఇటీవలే బెయిల్పై విడుదలైన అమరావతి ఎంపీ నవనీత్ రాణా (MP Navneet Rana) దంపతులు
Hanuman Chalisa | మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా (Hanuman Chalisa) లొల్లి ఇప్పట్లో సద్దుమనుగేలా లేదు. అమరావతి ఎంపీ నవనీత్ రాణా దంపతులు సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని హెచ్చరించారు. దీంతో శనివారం ఉదయం
తన ప్రభుత్వంపై ఈడీ దాడులకు ప్రతీకారం మాజీ సీఎం ఫడ్నవీస్పై ఫోకస్ వాటర్షెడ్ పథకం అక్రమాలపై దర్యాప్తు షురూ బీజేపీ నేతలందరి అవినీతిపై ప్రభుత్వం దృష్టి ముంబై, ఏప్రిల్ 6: మహారాష్ట్రలో అధికార మహా వికాస్ �
ముంబయి : గాన కోకిల లతా దీనానాథ్ మంగేష్కర్ పేరిట ఇంటర్నేషనల్ కాలేజీ ఆఫ్ మ్యూజిక్ అండ్ మ్యూజియాన్ని నెలకొల్పనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందు కోసం రూ.100కోట్ల బడ్జెట్ను కేటాయించింది
CM KCR | సీఎం కేసీఆర్ ముంబై చేరుకున్నారు. కాసేపట్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధికార నివాసానికి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధికార నివాసమైన ‘వర్ష’లో ఇరువురు నేతలు భేటీ కానున్నార�