ముంబై : రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులతో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూను విధించారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు అమలు చ�
ముంబై : మహారాష్ట్రలో కరోనా పరిస్థితిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే జిల్లా కలెక్టర్లతో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం అధ్యక్షత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ
ముంబై : మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. నిత్యం 20వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో పలు జిల్లాల పరిధిలో లాక్డౌన్తో పాటు నైట్కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఇప్పటికే పలువు
ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే గురువారం కొవిడ్-19 వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రారంభమైన కరోనా వైరస్ మలిదశ వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఆయన వ్యాక్సిన్ వేయించుకున్న�
ముంబై: ‘భారత్ మాతా కీ జై’ అని నినాదాలు ఇచ్చే బీజేపీ నేతలే దేశభక్తులు కాదని మహారాష్ట్ర సీఎం సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. బుధవారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన బీజేపీపై మండిపడ్డారు. స్వాతంత్ర్య పోరాటంలో శివసేన �