తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి మరో వివాదాన్ని రాజేశారు. గురువారం రాజ్భవన్లో సివిల్స్ ఆశావహులతో నిర్వహించిన ‘థింక్ టు డేర్' కార్యక్రమంలో బిల్లుల పెండింగ్పై ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించేలా మాట్�
దేశంలో సామాజిక న్యాయ సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 3న చెన్నైలో జరిగే సమావేశానికి రావాలని డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం స్టాలిన్ విపక్షాలను ఆహ్వానించారు. కాంగ్రెస్ సహా 20 పార్టీలు ఈ సమావేశానికి హాజరయ్�
CM KCR | తమిళనాడు సీఎం స్టాలిన్కు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం స్టాలిన్ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
దేశ ప్రజల ఖాతాల్లో వేస్తానన్న రూ.15 లక్షలు ఏమయ్యాయని ప్రధాని మోదీని తమిళనాడు సీఎం, డీఎంకే నేత స్టాలిన్ ప్రశ్నించారు. ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అంశాలపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని మోదీని సూటిగా అడిగారు. �
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతో కయ్యానికి కాలుదువ్వుతూ రోజుకో వివాదం సృష్టిస్తున్న ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Governor Ravi | తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆ రాష్ట్ర శాసనసభలో వ్యవహరించిన తీరుపై అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న శాసనసభలో గవర్నర్ ప్రవర్తించిన తీర�
శాసనసభ సమావేశాల సందర్భంగా గవర్నర్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన ప్రసంగ ప్రతిని చదవడం ఆనవాయితీ. అయితే తనకు నచ్చినది చదువుతా, నచ్చనిది వదిలేస్తా అంటూ తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆ రాష్ట్ర శాసనసభల�
ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో గవర్నర్ల ద్వారా సమాంతర ప్రభుత్వాలను నడపడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని తమిళనాడు సీఎం స్టాలిన్ చెప్పారు. ఈ సమస్య తమిళనాడు, తెలంగ�
ఎన్నికల సమయంలో ఉచిత హామీలను నియంత్రించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సవాల్ చేస్తూ తమిళనాడులోని అధికార డీఎంకే మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఉచిత పథకాలు అనే అంశం చాలా విస్తృతమైనదని, ఇం దులో �