జాతీయ స్థాయి మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష నీట్.. తమిళనాడుకు చెందిన ఓ కుటుంబంలో విషాదం నింపింది. నీట్లో ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడగా, కుమారుడి మరణాన్ని తట్టుకోలేని విద్యా�
మణిపూర్ క్రీడాకారులకు తమిళనాడులో శిక్షణ ఇస్తామని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. మణిపూర్లో మహిళలపై జరుగుతున్న దారుణాలపై పౌరహక్కుల కార్యకర్త ఇరోమ్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు.
గవర్నర్ ఆర్ఎన్ రవి మత విద్వేషాలను రెచ్చగొట్టారని, ఆయన రాష్ట్రంలోని శాంతిభద్రతలకు ముప్పుగా మారారని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శనివారం లేఖ రాస్తూ �
రాజ్యాంగ పదవుల గౌరవ మర్యాదలపై క్రీనీడలు పడుతున్నాయి. ముఖ్యంగా గవర్నర్ వ్యవస్థ రోజురోజుకూ వివాదాల సుడిగుండంలో చిక్కుకుంటున్నది. రాజ్యాంగ రక్షకులుగా ఉండాల్సిన గవర్నర్లు రాజ్యాంగానికి అతీతంగా చర్యలకు
లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఐదేళ్ల క్రితం మొదలైన ‘మీ టూ’ ఉద్యమంలో కీలక భూమిక పోషించింది గాయని చిన్మయి శ్రీపాద. తమిళ గీత రచయిత వైరముత్తుపై ఆమె చేసిన లైంగిక ఆరోపణలు దక్షిణాదిన సంచలనం సృష్టించాయి. తమిళ ఇ�
మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఫౌండేషన్కు చెందిన రూ.36 కోట్ల స్థిరాస్తుల్ని, బ్యాంక్ ఖాతాలోని రూ.34.7 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని శనివారం ఎ�
CM KCR | చెన్నై : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజున 125 అడుగుల ఎత్తులో ఆయన కాంస్�
శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ నిర్ణీత కాలంలో నిర్ణయం తీసుకోవాలంటూ తమిళనాడు చేసిన తీర్మానాల్ని, బీజేపీయేతర రాష్ర్టాల సీఎంలు కూడా చేపట్టాలని తమిళనాడు సీఎం స్టాలిన్ కోరారు.
బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ర్టాల్లో అసెంబ్లీలు చేసిన బిల్లుల ఆమోదంలో గవర్నర్ల వైఖరిపై వివాదం కొత్త మలుపు తీసుకొన్నది. గవర్నర్లు బిల్లులు ఆమోదించడానికి నిర్దిష్ట కాలపరిమితి నిర్ణయించాలని కేంద్ర
సీఆర్పీఎఫ్ రిక్రూట్మెంట్ పరీక్షను తమిళం సహా ప్రాంతీయ భాషల్లో నిర్వహించకపోవడంపై తమిళనాడు సీఎం స్టాలిన్ నిరసన వ్యక్తం చేశారు. ఈ పరీక్షను కేవలం ఇంగ్లిష్, హిందీ భాషల్లో నిర్వహించడం ఏకపక్షంగా ఉందని, ఇ�
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి మరో వివాదాన్ని రాజేశారు. గురువారం రాజ్భవన్లో సివిల్స్ ఆశావహులతో నిర్వహించిన ‘థింక్ టు డేర్' కార్యక్రమంలో బిల్లుల పెండింగ్పై ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించేలా మాట్�
దేశంలో సామాజిక న్యాయ సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 3న చెన్నైలో జరిగే సమావేశానికి రావాలని డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం స్టాలిన్ విపక్షాలను ఆహ్వానించారు. కాంగ్రెస్ సహా 20 పార్టీలు ఈ సమావేశానికి హాజరయ్�